జాతీయం
delhi-nakili-call | ఢిల్లీ కేంద్రంగా నకిలీ కాల్ సెంటర్ల మోసం.. 21 మంది తెలంగాణ వాసుల అరెస్టు
ఈ వ్యవహారం వెనుక ప్రధాన నిర్వాహకులుగా లలిత్ సింగ్, కుల్దీప్ సింగ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వారిద్దరూ పరారీలో ఉన్నారని, వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని అధికారులు వెల్లడించారు.
Lasted జాతీయం
JP Nadda Opposition | రాజ్యసభలో ప్రతిపక్షాల తీరుపై జేపీ నడ్డా ఆగ్రహం
రాజ్యసభలో ప్రతిపక్షాల తీరుపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, సభా నాయకుడు జేపీ నడ్డా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
AAP Paper Leak | ఆమ్ ఆద్మీ పార్టీపై బీజేపీ ఆగ్రహం
పంజాబ్లో పేపర్ లీక్ ఆరోపణలపై ఆప్ కార్యాలయం వెలుపల బీజేపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు.
Rahul Gandhi Speech | రాహుల్ గాంధీ స్పీచ్కు డుమ్మా కొట్టిన కాంగ్రెస్ ఎంపీ
కాంగ్రెస్ ఎంపీ చరణ్జిత్ సింగ్ లోక్సభలో రాహుల్ గాంధీ ప్రసంగ సమయంలో హాజరు కాలేదు.
CRPF Chief | నిర్భయంగా పని చేయండి.. నేను చూసుకుంటా: సీఆర్పీఎఫ్ చీఫ్
సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సిబ్బంది నిర్భయంగా పని చేయాలని సూచించారు.
CJP Protest FIRs | సీజేపీ హెచ్చరిక.. జంతర్ మంతర్ వద్ద భారీ భద్రత
నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్లను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో తమ ఉద్యమాన్ని మళ్లీ ఉధృతం చేస్తామని కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
Opposition MPs Protest | పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్ష ఎంపీల నిరసన
కాంగ్రెస్ సహా ప్రతిపక్ష ఎంపీలు గురువారం పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలిపారు.
LIC Dividend | కేంద్ర ప్రభుత్వానికి ఎల్ఐసీ రూ.12,207 కోట్ల భారీ డివిడెండ్
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2,853 కోట్లు, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ రూ.211 కోట్లు డివిడెండ్గా కేంద్ర ప్రభుత్వానికి అందజేసినట్లు అధికారిక సమాచారం వెల్లడించింది.
Rahul Gandhi | సభలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదు : రాహుల్ గాంధీ
అక్షరటుడే, వెబ్డెస్క్ : Rahul Gandhi | సభలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. విద్యార్థులపై దాడి ఘటనకు…