జాతీయం

Tamil Nadu Incident | చాక్లెట్ ఆశచూపి లైంగిక దాడి.. మూడేళ్ల చిన్నారి మృతి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tamil Nadu Incident | తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. తిరువళ్లూర్ (Thiruvallur) సమీపంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఓ బాలికకు బిస్కెట్లు ఇస్తాన‌ని నిందితుడు పొద‌ల్లోకి తీసుకెళ్లి బాలిక‌పై లైంగిక దాడి చేశాడు. చిన్నారి పొద ద‌గ్గర…

Lasted జాతీయం

TMC MP Revolt | మమత కొంప ముంచిన టీఎంసీ ఎంపీలు!.. ఢిల్లీ వేదికగా బెంగాల్​ రాజకీయం.. ఎన్డీయే వ్యూహం ఫలించేనా?

దీనివల్ల ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి నైతికంగా బలహీనపడటమే కాకుండా, పార్లమెంట్‌లో ప్రతిపక్షాల పోరాట పటిమ పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది.

Rapido Rahveer Initiative | కేంద్ర ప్రభుత్వంతో ‘రాపిడో’ కీలక భాగస్వామ్యం.. 4 లక్షల మంది కెప్టెన్ల ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్

భారతదేశంలోనే అతిపెద్ద , అత్యంత సరసమైన వన్‌-స్టాప్ మొబిలిటీ ప్లాట్‌ఫారమ్ అయిన 'రోపెన్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్' (రాపిడో).. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక 'రహావీర్' పథకంపై…

E85 Fuel | ఆ ఇంధనంతో.. లీటర్‌పై రూ. 20 ఆదా!

ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల కోసం మనదేశం ఇ-85 ఇంధనాన్ని ఆవిష్కరించింది. ఇది సాధారణ పెట్రోల్ ధర కంటే లీటరుకు రూ. 20 తక్కువ.

Delhi Airport Marijuana Seizure | గీజర్​లో గంజాయి రవాణా.. పట్టుకున్న కస్టమ్స్​ అధికారులు

గీజర్​లో దాచి రవాణా చేస్తున్న గంజాయిని ఢిల్లీ ఎయిర్​పోర్టులో కస్టమ్స్​ అధికారులు పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్ చేశారు.

Air India Aircraft Damage | విమానాలను ఢీకొన్న గ్రౌండ్ సపోర్టు పరికరాలు.. 3 ఫ్లైట్లు ధ్వంసం

ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియాకు చెందిన మూడు విమానాలను గ్రౌండ్​ సపోర్టు పరికరాలు ఢీకొన్నాయి.

Tamil Nadu Politics | టీవీకే ప్రభుత్వం 3 నెలలైనా ఉంటుందా?: స్టాలిన్ హాట్ కామెంట్స్

తమిళనాడులో టీవీకే ప్రభుత్వం కనీసం మూడు నెలలైనా కొనసాగుతుందా లేదా అని ప్రజలే చర్చించుకుంటున్నారని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Vaikunthanath Behera Assets | రూ.6 వేల జీతంతో ఉద్యోగం ప్రారంభం.. రూ.వందల కోట్ల ఆస్తులు

ఒడిశాలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ ఇంట్లో విజిలెన్స్​ అధికారులు దాడులు చేశారు. రూ.వందల కోట్ల అక్రమాస్తులను గుర్తించారు.

Vande Bharat Accident | ట్రాక్‌పైకి వచ్చిన గేదె.. వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపురం పరిధిలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్రమాదం తప్పింది. పట్టాలపైకి అకస్మాత్తుగా పశువులు రావడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.