Nizamabad Murder | నిజామాబాద్​ జిల్లాలో దారుణం.. వ్యక్తిని హత్య చేసిన కుటుంబీకులు

నిజామాబాద్​ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మద్యం తాగి వేధిస్తున్నాడనే నెపంతో ఓ వ్యక్తిని కుటుంబీలకులంతా కలిసి హత్య చేశారు.

shashi kiran Mottala

నిజామాబాద్​ నిజామాబాద్​ క్రైం: Nizamabad Murder | నిజామాబాద్​ జిల్లా (Nizamabad District)లో దారుణం చోటు చేసుకుంది. మద్యం తాగి వేధిస్తున్నాడనే నెపంతో ఓ వ్యక్తిని కుటుంబీలకులంతా కలిసి హత్య చేశారు.

Nizamabad Murder | మోపాల్​ మండలంలో..

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోపాల్ మండలంలోని అమ్రాబాద్​ జీపీ పరిధిలోని కోక్యా నాయక్ తండాలో బానోత్​ హరి నిత్యం మద్యం తాగేవాడు. అయితే మద్యం తాగి వేధిస్తున్నాడనే నెపంలో ఆయన కుటుంబీకులంతా కలిసి మంగళవారం రాత్రి బానోత్​ హరి గొంతు పిసికి హత్య చేసినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్​కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి..: YSR Birth Anniversary | ఘనంగా వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి జయంతి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *