Tag: bodhan news

Bodhan Government Hospital | బోధన్​ ప్రభుత్వ ఆస్పత్రిలో పారిశుధ్యం నిర్వహణ తీరుపై కలెక్టర్​ ఆగ్రహం.. ఏజెన్సీకి నోటీస్​ జారీ..

బోధన్​ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి పారిశుధ్యంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

Bodhan Encroachment Removal | బోధన్​ పట్టణంలో రోడ్లపై ఆక్రమణల తొలగింపు

బోధన్​ పట్టణంలో రోడ్లను ఆక్రమించి నిర్వహిస్తున్న దుకాణాలను అధికారులు తొలగించారు.

Yedapally Police | ఘోర రోడ్డు ప్రమాదం .. మహిళ దుర్మరణం

ఎడపల్లి మండల పరిధిలోని జానకంపేట్​ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

Bodhan Toddy Death | ఎక్సైజ్​ కార్యాలయం ఎదుట బాధితుల ఆందోళన

బోధన్ మండలం నర్సాపూర్ గేట్ వద్ద కల్లు దుకాణంలో ఓ వ్యక్తి కల్లు తాగి మృతి చెందగా.. కుటుంబీకులు ఆందోళన చేపట్టారు.

Kasturba School Inspection | కేజీబీవీని తనిఖీ చేసిన కలెక్టర్​.. సిబ్బందిపై ఆగ్రహం

రెంజల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Educational Institution Attacks | విద్యాసంస్థలపై దాడి చేస్తే క్రిమినల్ కేసులు : సీపీ సాయిచైతన్య

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని విద్యాసంస్థలపై దాడులు చేస్తే క్రిమినల్​ కేసులు నమోదు చేస్తామని సీపీ సాయిచైతన్య హెచ్చరించారు.

Bodhan Chain Snatching | చైన్ స్నాచింగ్ కలకలం.. మహిళ మెడలోని బంగారు గొలుసు అపహరణ

అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనకు సంబంధించిన సమాచారం తెలిసిన వారు వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

Road Pothole Protest | రహదారిపై గుంతల్లో నాట్లు వేసి నిరసన

బోధన్​ పట్టణంలోని 11వ వార్డులో బీజేపీ నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు.

Drug Awareness | డ్రగ్స్ రహిత నిజామాబాద్​ కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలి..: సీపీ సాయిచైతన్య

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. బోధన్​ పట్టణంలోని ఇందూర్​ మోడల్​ స్కూల్​లో విద్యార్థులతో మాట్లాడారు.

Farmer Welfare | రైతు ప్రయోజనాలను కాపాడడమే ప్రభుత్వ ధ్యేయం: ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి

రైతాంగ ప్రయోజనాలను కాపాడడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి అన్నారు.

Electric Shock | బోధన్​లో విషాదం.. విద్యుత్ షాక్​తో దంపతుల మృతి

బోధన్​ మండలంలో విషాదం చోటు చేసుకుంది. దుస్తులు ఆరేసేందుకు వెళ్లిన భార్య.. ఆమెను కాపాడేందుకు వెళ్లిన భర్త విద్యుత్​షాక్​కు గురై మృతి చెందారు.