Tag: hyderabad news
Drinking Water Waste | తాగునీరు వృథా.. రూ.10 వేలు ఫైన్ వేసిన అధికారులు
హైదరాబాద్లో తాగునీరు వృథా చేసిన ఓ వ్యక్తికి అధికారులు రూ.10 వేల జరిమానా వేశారు.
Land Survey Deputy Director | భూ సర్వే శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఇంట్లో నోట్ల కట్టలు..
భూ సర్వే శాఖ డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో భారీగా నోట్ల కట్టలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ACB Raids Narahari | ల్యాండ్, సర్వే డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు
ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి ఇంట్లో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. హైదరాబాద్లోని ఆయన నివాసాలతో పాటు పలు…
Penthouse Shed Collapse | పెంట్ హౌజ్పై నుంచి పడిన రేకులు.. ఒకరికి తీవ్ర గాయాలు
పెంట్హౌస్ పైనుంచి రేకుల షెడ్డు కూలి బైకర్పై పడటంతో అతను గాయపడ్డాడు. ఈ ఘటన టోలిచౌకిలో గల పారామౌంట్ కాలనీలో చోటు చేసుకుంది.
Hyderabad Reservoir Inflows | హైదరాబాద్వాసులకు అలర్ట్.. జంట జలాశయాలకు వరద ప్రారంభం
హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించే జంట జలాశయాలు హిమాయత్సారగ్, ఉస్మాన్సాగర్కు వరద ప్రారంభం అయింది.
Airport Bomb Threat | శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు
హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు మరోసారి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది.
Hyderabad Murder | హైదరాబాద్లో యువకుడి దారుణ హత్య
హైదరాబాద్లోని గోల్కొండలో ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు.
Uppal Skywalk Lift | ఉప్పల్ స్కైవాక్ లిఫ్టులో చిక్కుకున్న యువకుడు
ఉప్పల్ స్కైవాక్లో లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోవడంతో రాహుల్ అనే యువకుడు చిక్కుకుపోయాడు. రెండు గంటల పాటు శ్రమించి అతడిని అధికారులు బయటకు తీసుకొచ్చారు.
Hyderabad Road Accident | రోడ్డుపై మహిళ మృతదేహం.. అధికారులపై స్థానికుల ఆగ్రహం
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. శేరిలింగంపల్లి పరిధిలోని మదినగూడలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Andhra Liquor Scam | తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ దాడులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు విచారణలో భాగంగా ఈడీ అధికారులు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.
Mango Poisoning Deaths | ప్రాణాలు తీస్తున్న ‘కల్తీ’.. మామిడి పండ్లు తిని అక్కాచెల్లెళ్ల మృతి
మామిడి పండ్లు తిని అక్కాచెల్లెళ్లు మృతి చెందారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది.
HYDRAA Land Protection | రూ.3 వేల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
హైదరాబాద్ నగరంలో హైడ్రా ఏకంగా రూ.3 వేల కోట్ల విలువైన భూమిని కాపాడింది.