Tag: road accident
Amarnath Yatra Bus | జమ్మూకశ్మీర్లో అమర్నాథ్ యాత్రికుల బస్సు బోల్తా.. 39 మందికి గాయాలు
జమ్మూకశ్మీర్లో అమర్నాథ్ యాత్ర నుంచి తిరిగి వస్తున్న ప్రయాణికుల బస్సు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది.
Medak Leopard Death | గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత మృతి
రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి చెందింది. ఈ ఘటన మెదక్ జిల్లా హవేలి ఘన్పూర్ మండలంలో చోటు చేసుకుంది.
Kukatpally Accident | బైక్ను ఢీకొన్న లారీ.. ఇద్దరు మృతి
కూకట్పల్లి మెట్రో స్టేషన్ వద్ద ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మైనర్లు మృతి చెందారు.
Himachal Taxi Accident | ఘోర విషాదం.. కొండచరియల కింద టాక్సీ నుజ్జునుజ్జు.. 13 మంది దుర్మరణం
అక్షరటుడే, వెబ్డెస్క్: Himachal Taxi Accident | హిమాచల్ ప్రదేశ్ Himachal Pradesh లో ప్రకృతి మరోసారి తన ఉగ్రరూపాన్ని చూపించింది. లాహౌల్–స్పితి జిల్లాలో…
California Road Accident | అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్కు చెందిన ముగ్గురి మృతి
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో హైదరాబాద్కు చెందిన ముగ్గురు మృతి చెందారు.
Visakhapatnam Accident | విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం, ఒకరికి తీవ్ర గాయాలు
Visakhapatnam Accident | ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆనందపురం–అనకాపల్లి జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు.. లారీని…
Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకుల దుర్మరణం
ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు.
RTC Bus Accident | కంటైనర్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు..: డ్రైవర్కు గాయాలు..
ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న కంటైనర్ను ఢీకొంది. ఈ ఘటన భిక్కనూర్ మండలం జంగంపల్లి 44వ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.
Bheemgal Car Accident | భీమ్గల్ మున్సిపల్ ఛైర్పర్సన్కు తృటిలో తప్పిన ప్రమాదం
భీమ్గల్ మున్సిపల్ ఛైర్పర్సన్ బొదిరే నాగమణి ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది.
Kamareddy GGH | జీజీహెచ్లో ప్రైవేట్ అంబులెన్స్ బీభత్సం.. హతాశులైన రోగులు..
ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ ప్రైవేట్ అంబులెన్స్ బీభత్సం సృష్టించింది.
Madurai Bus Accident | తమిళనాడులో ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి
తమిళనాడులోని మదురై జిల్లా కొట్టంపట్టి సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురి ప్రాణాలను బలితీసుకుంది.
Road Accident | ఆటోను ఢీకొన్న ట్రక్కు.. ఇద్దరి మృతి
మహబూబ్నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చేపల లోడుతో వెళ్తున్న ఆటోను ట్రక్కు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు.