Tag: Telangana News

Dharani Investigation | ‘ధరణి’పై దర్యాప్తునకు టీమ్​ ఏర్పాటు.. తెలంగాణ కేబినెట్​ కీలక నిర్ణయాలు

మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ధరణిపై విచారణకు ప్రత్యేక టీమ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.

Telangana Bar Timings | ఫిఫా ఫ్యాన్స్‌కు పండగే.. మ్యాచ్‌ల సందర్భంగా మద్యం విక్రయాల వేళల పెంపు

ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్స్ సందడిని దృష్టిలో ఉంచుకుని, ఫుట్‌బాల్ అభిమానుల కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Telangana EHS Portal | ఉద్యోగులకు ఇక నగదు రహిత వైద్యం: భట్టి విక్రమార్క

తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నగదు రహిత (Cashless) వైద్య చికిత్సల కలను నిజం చేస్తూ, ప్రభుత్వం నూతన ఆరోగ్య పథకం…

Anganwadi Safety Issues | అధ్వానంగా అంగన్​వాడీల నిర్వహణ..

అంగన్​వాడీలు అధ్వానంగా మారుతున్నాయి. పర్యవేక్షణ లేక ఆయా కేంద్రాల్లో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

Tenant Farmer Death | పొలానికి నీళ్లు పారిస్తానని వెళ్లి కౌలు రైతు మృతి

పొలానికి నీళ్లు పారిస్తానని వెళ్లిన రైతు మృతి చెందాడు. ఈ ఘటన పాత బాన్సువాడలోని శాంతినగర్​లో చోటు చేసుకుంది.

Cyberabad CI Transfers | సైబరాబాద్​లో భారీగా సీఐల బదిలీ

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా సీఐలు బదిలీ అయ్యారు. మొత్తం 55 మందిని ట్రాన్స్​ఫర్​ చేస్తూ సీపీ రమేష్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

Kalma Homework Controversy | ‘కల్మా’ హోంవర్క్​ వివాదం.. కఠిన చర్యలు తీసుకోవాలన్న వీహెచ్​

ఓ ప్రైవేట్​ పాఠశాలలో విద్యార్థులకు కల్మా పఠించాలని హోం వర్క్​ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్​ సీనియర్​ నేత వీ హనుమంతరావు కీలక…

New Pensions | ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు.. మంత్రి సీతక్క కీలక ప్రకటన

రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు.

Shankarpally Tragedy | ఇద్దరు పిల్లలను బావిలో తోసేసి.. ఆత్మహత్య చేసుకున్న మహిళ

రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలను బావిలో తోసి, తానూ దూకి ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది.

Nacharam Lake | నాచారం చెరువు అభివృద్ధికి హైడ్రా శ్రీ‌కారం

ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని నాచారం పెద్ద చెరువు పున‌రుద్ధ‌ర‌ణ పనులను హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ గురువారం ప్రారంభించారు.

Tahsildar Suspension | అసైన్డ్​​ భూముల రిజిస్ట్రేషన్​.. తహశీల్దార్​పై వేటు

నందిపేట తహశీల్దార్​ సంతోష్​రెడ్డిని సస్పెండ్​ చేస్తూ కలెక్టర్​ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు.

Adilabad ACB Trap | ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్​ ఈఈ, ఏఈ

ఆదిలాబాద్ జిల్లా నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాథోడ్​ విఠల్​, అసిస్టెంట్​ ఇంజినీర్​ రూపవతి రమేశ్​ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికారు.