Tag: Telangana News
Dharani Investigation | ‘ధరణి’పై దర్యాప్తునకు టీమ్ ఏర్పాటు.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ధరణిపై విచారణకు ప్రత్యేక టీమ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.
Telangana Bar Timings | ఫిఫా ఫ్యాన్స్కు పండగే.. మ్యాచ్ల సందర్భంగా మద్యం విక్రయాల వేళల పెంపు
ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్స్ సందడిని దృష్టిలో ఉంచుకుని, ఫుట్బాల్ అభిమానుల కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Telangana EHS Portal | ఉద్యోగులకు ఇక నగదు రహిత వైద్యం: భట్టి విక్రమార్క
తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నగదు రహిత (Cashless) వైద్య చికిత్సల కలను నిజం చేస్తూ, ప్రభుత్వం నూతన ఆరోగ్య పథకం…
Anganwadi Safety Issues | అధ్వానంగా అంగన్వాడీల నిర్వహణ..
అంగన్వాడీలు అధ్వానంగా మారుతున్నాయి. పర్యవేక్షణ లేక ఆయా కేంద్రాల్లో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
Tenant Farmer Death | పొలానికి నీళ్లు పారిస్తానని వెళ్లి కౌలు రైతు మృతి
పొలానికి నీళ్లు పారిస్తానని వెళ్లిన రైతు మృతి చెందాడు. ఈ ఘటన పాత బాన్సువాడలోని శాంతినగర్లో చోటు చేసుకుంది.
Cyberabad CI Transfers | సైబరాబాద్లో భారీగా సీఐల బదిలీ
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా సీఐలు బదిలీ అయ్యారు. మొత్తం 55 మందిని ట్రాన్స్ఫర్ చేస్తూ సీపీ రమేష్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
Kalma Homework Controversy | ‘కల్మా’ హోంవర్క్ వివాదం.. కఠిన చర్యలు తీసుకోవాలన్న వీహెచ్
ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు కల్మా పఠించాలని హోం వర్క్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు కీలక…
New Pensions | ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు.. మంత్రి సీతక్క కీలక ప్రకటన
రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు.
Shankarpally Tragedy | ఇద్దరు పిల్లలను బావిలో తోసేసి.. ఆత్మహత్య చేసుకున్న మహిళ
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలను బావిలో తోసి, తానూ దూకి ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది.
Nacharam Lake | నాచారం చెరువు అభివృద్ధికి హైడ్రా శ్రీకారం
ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని నాచారం పెద్ద చెరువు పునరుద్ధరణ పనులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ గురువారం ప్రారంభించారు.
Tahsildar Suspension | అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్.. తహశీల్దార్పై వేటు
నందిపేట తహశీల్దార్ సంతోష్రెడ్డిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు.
Adilabad ACB Trap | ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ ఈఈ, ఏఈ
ఆదిలాబాద్ జిల్లా నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాథోడ్ విఠల్, అసిస్టెంట్ ఇంజినీర్ రూపవతి రమేశ్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికారు.