Tag: Telangana Politics
BJP GHMC Elections | పొత్తులు లేవు.. ఒంటరిగానే పోటీ చేస్తాం: బీజేపీ చీఫ్ రాంచందర్ రావు
తెలంగాణలో తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని బీజేపీ నేత రాంచందర్ రావు స్పష్టం చేశారు.
Sevadal Appointments | సేవాదళ్ మండల అధ్యక్షులకు నియామక పత్రాల అందజేత
రాష్ట్ర సేవాదళ్ను గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసే లక్ష్యంతో కామారెడ్డి జిల్లాకు చెందిన పలువురు మండల, నియోజకవర్గ, టౌన్ అధ్యక్షులకు నియామక పత్రాలు…
Mahesh Kumar Goud | దమ్ముంటే నా ఆడియోలు, వీడియోలు బయటపెట్టాలి: పీసీసీ చీఫ్
క్షుద్ర పూజల అంశంపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు మరోసారి బహిరంగంగా వివరణ ఇవ్వాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.
MLA Prakash Goud | కొడుకుపై దాడి చేయించిన ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్!
రాజేంద్రనగర్ ఎమ్మెల్యేపై ఆయన కుమారుడు సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రి తనపై దాడి చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు.
Vemula Prashanth Reddy | నిధులివ్వకుండా అభివృద్ధిపై అసత్యాలు చెబుతున్న కాంగ్రెస్
మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి నాయకత్వంలో భీమ్గల్ ప్రాంతం ప్రగతి సాధించిందని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు.
Kavitha Social Justice | అణగారిన వర్గాల సాధికారత కోసం నా జీవితం అంకితం: కల్వకుంట్ల కవిత
సమాజంలో వనరులు అందరికీ సమానంగా అందాలనేదే మనందరి ఆలోచన కావాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.
KTR | ఢిల్లీ పార్టీలతో తెలంగాణకు అన్యాయం: కేటీఆర్
అక్షరటుడే, వెబ్డెస్క్: KTR | ఢిల్లీ పార్టీలతో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఢిల్లీ పార్టీల చేతిలో తెలంగాణ…
Harish Rao Defamation Case | క్షుద్రపూజల ఆరోపణలు.. కాంగ్రెస్కు హరీశ్ రావు వార్నింగ్
తాను క్షుద్రపూజలు చేశానంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు.
Bomma Mahesh Kumar | హరీష్రావు తమిళనాడులో క్షుద్రపూజలు చేయలేదా : పీసీసీ చీఫ్
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Bomma Mahesh Kumar | హరీష్రావు (Harish Rao) తమిళనాడులో క్షుద్రపూజలు చేశారో..లేదో వివరణ ఇవ్వాలని పీసీసీ చీఫ్ (PCC…
Bandi Sanjay | ఢిల్లీలో బండి సంజయ్ నివాసానికి ఈటల
ఢిల్లీలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ నివాసానికి ఎంపీ ఈటల రాజేందర్ వెళ్లారు.
Mahesh Kumar Goud | డబుల్ బెడ్ రూంల పేరుతో మోసం చేసింది కేసీఆర్ కాదా : పీసీసీ చీఫ్
డబుల్ బెడ్ రూం ఇళ్ల పేరుతో కేసీఆర్ ప్రజలను మోసం చేశారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ అన్నారు.
Nizamabad Rural Congress | రూరల్ను కాంగ్రెస్ కంచుకోటగా తీర్చిదిద్దుదాం
నిజామాబాద్ రూరల్ను కాంగ్రెస్కు కంచుకోటగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందని ఎమ్మెల్యే డా. భూపతిరెడ్డి అన్నారు.