Tag: Telangana Politics

BJP GHMC Elections | పొత్తులు లేవు.. ఒంటరిగానే పోటీ చేస్తాం: బీజేపీ చీఫ్ రాంచందర్ రావు

తెలంగాణలో తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని బీజేపీ నేత రాంచందర్ రావు స్పష్టం చేశారు.

Sevadal Appointments | సేవాదళ్ మండల అధ్యక్షులకు నియామక పత్రాల అందజేత

రాష్ట్ర సేవాదళ్‌ను గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసే లక్ష్యంతో కామారెడ్డి జిల్లాకు చెందిన పలువురు మండల, నియోజకవర్గ, టౌన్ అధ్యక్షులకు నియామక పత్రాలు…

Mahesh Kumar Goud | దమ్ముంటే నా ఆడియోలు, వీడియోలు బయటపెట్టాలి: పీసీసీ చీఫ్

క్షుద్ర పూజల అంశంపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు మరోసారి బహిరంగంగా వివరణ ఇవ్వాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.

MLA Prakash Goud | కొడుకుపై దాడి చేయించిన ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్​!

రాజేంద్రనగర్ ఎమ్మెల్యేపై ఆయన కుమారుడు సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రి తనపై దాడి చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు.

Vemula Prashanth Reddy | నిధులివ్వకుండా అభివృద్ధిపై అసత్యాలు చెబుతున్న కాంగ్రెస్

మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నాయకత్వంలో భీమ్‌గల్‌ ప్రాంతం ప్రగతి సాధించిందని బీఆర్‌ఎస్ నాయకులు స్పష్టం చేశారు.

Kavitha Social Justice | అణగారిన వర్గాల సాధికారత కోసం నా జీవితం అంకితం: కల్వకుంట్ల కవిత

సమాజంలో వనరులు అందరికీ సమానంగా అందాలనేదే మనందరి ఆలోచన కావాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.

KTR | ఢిల్లీ పార్టీలతో తెలంగాణకు అన్యాయం: కేటీఆర్

అక్షరటుడే, వెబ్​డెస్క్: KTR | ఢిల్లీ పార్టీలతో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​ అన్నారు. ఢిల్లీ పార్టీల చేతిలో తెలంగాణ…

Harish Rao Defamation Case | క్షుద్రపూజల ఆరోపణలు..  కాంగ్రెస్‌‌కు హరీశ్ రావు వార్నింగ్

తాను క్షుద్రపూజలు చేశానంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు.

Bomma Mahesh Kumar | హరీష్​రావు తమిళనాడులో క్షుద్రపూజలు చేయలేదా : పీసీసీ చీఫ్

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Bomma Mahesh Kumar | హరీష్​రావు (Harish Rao) తమిళనాడులో క్షుద్రపూజలు చేశారో..లేదో వివరణ ఇవ్వాలని పీసీసీ చీఫ్ (PCC…

Bandi Sanjay | ఢిల్లీలో బండి సంజయ్‌ నివాసానికి ఈటల

ఢిల్లీలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్​ నివాసానికి ఎంపీ ఈటల రాజేందర్​ వెళ్లారు.

Mahesh Kumar Goud | డబుల్ బెడ్ రూంల పేరుతో మోసం చేసింది కేసీఆర్​ కాదా : పీసీసీ చీఫ్​

డబుల్​ బెడ్​ రూం ఇళ్ల పేరుతో కేసీఆర్​ ప్రజలను మోసం చేశారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్​ గౌడ్​ అన్నారు.

Nizamabad Rural Congress | రూరల్​ను కాంగ్రెస్‌ కంచుకోటగా తీర్చిదిద్దుదాం

నిజామాబాద్ రూరల్‌ను కాంగ్రెస్‌కు కంచుకోటగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందని ఎమ్మెల్యే డా. భూపతిరెడ్డి అన్నారు.