Tag: Telangana Politics
Kaleshwaram Motors | వెంటనే కాళేశ్వరం మోటార్లు ఆన్చేయాలి : హరీశ్రావు
కాళేశ్వరం మోటార్లు వెంటనే ఆన్చేయాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు.
KCR Consoles | పెద్ది కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం పరామర్శించారు.
Bonalu Funds Telangana | బోనాల ఉత్సవాలకు తక్కువ నిధులా? రాష్ట్ర ప్రభుత్వంపై బండి సంజయ్ ఫైర్
బోనాల ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులపై కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ తీవ్ర అసంతృప్తి…
BJP Jana Sena Telangana | తెలంగాణ రాజకీయం హాట్ హాట్.. జనసేన గూటికి చేరిన బీజేపీ కీలక నేతలు
తెలంగాణ రాజకీయాల్లో పొత్తులు, చేరికల అంశం హాట్ టాపిక్గా మారింది.
Jana Sena Telangana | తెలంగాణలో జనసేన ప్రభంజనం ప్రారంభమైంది
తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ ప్రభంజనం మొదలైందని ఆ పార్టీ రాష్ట్ర ప్రతినిధులు అన్నారు.
KTR HILT Policy | అధికారంలోకి రాగానే ఆ పాలసీ రద్దు చేస్తాం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
తాము అధికారంలోకి రాగానే హిల్ట్ పాలసీ రద్దు చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
Kamareddy Municipality | బల్దియాలో ప్రైవేట్ వ్యక్తుల హవా!.. అధికారులపై అజమాయిషీకి యత్నం
కామారెడ్డి బల్దియాలో పలువురు ప్రైవేట్ వ్యక్తులు పెత్తానం చెలాయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
Shabbir Ali Farmhouse | షబ్బీర్ అలీ గెస్ట్ హౌస్ కాంపౌండ్ కూల్చివేత..
నార్సింగి మండలం జాప్తి శివనూరు గ్రామంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి చెందిన ఫార్మ్ హౌస్ పై ఆ గ్రామస్తులు దాడి చేశారు.
Quality Education Healthcare | విద్యావైద్యం అందరికీ అందుబాటులోకి తేవాలి
అక్షరటుడే, బాన్సువాడ: Quality Education Healthcare | దేశంలోని ప్రతి ఒక్కరికీ మెరుగైన విద్యావైద్యం అందుబాటులోకి తీసుకురావడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని…
Harish Rao Remarks | నిరుద్యోగులపై ప్రభుత్వం కక్ష: హరీశ్రావు
విద్యార్థులు, నిరుద్యోగులు అంటే ప్రభుత్వానికి ఎందుకు ఇంత కక్ష అని మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు.
Jana Sena Party | కార్యకర్తలను నాయకులుగా చేసేందుకు పుట్టిన పార్టీ జనసేన : మీసాల
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Jana Sena Party | జనసేన పార్టీ.. కార్యకర్తలను నాయకులుగా చేసేందుకు పుట్టిందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు మీసాల…
BJP GHMC Elections | పొత్తులు లేవు.. ఒంటరిగానే పోటీ చేస్తాం: బీజేపీ చీఫ్ రాంచందర్ రావు
తెలంగాణలో తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని బీజేపీ నేత రాంచందర్ రావు స్పష్టం చేశారు.