Train Accident Nizamabad | రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి..

Shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Train Accident Nizamabad | రైలుకింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి (train accident) చెందాడు. ఇందుకు సంబంధించిన వివరాలను నిజామాబాద్​ రైల్వే ఎస్సై (Nizamabad Railway Station) వెల్లడించారు.

Train Accident Nizamabad | జానకంపేట్ ​– నిజామాబాద్​ రైల్వేస్టేషన్ల మధ్య..

రైల్వే డివిజన్​ పరిధిలోని నిజామామాబాద్​–జానకంపేట్​ రైల్వేస్టేషన్ల (janakampet railway station) మధ్య గురువారం ఉదయం గుర్తుతెలియని రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ మేరకు సమచారం అందుకున్న రైల్వే హెడ్​ కానిస్టేబుల్​ వరలక్ష్మి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడికి సంబంధించిన ఎలాంటి వివరాలు లభ్యం కాకపోవడంతో డెడ్​బాడీని జీజీహెచ్​కు తరలించామని.. రైల్వే స్టేషన్ మేనేజర్​ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు రైల్వే ఎస్సై తెలిపారు. వివరాలకు 8712658591లో సంప్రదించాలని కోరారు.

ఇది కూడా చదవండి: ACB Raid | ఏసీబీ వలలో అటవీశాఖ అధికారులు.. రూ.3.5 లక్షలు లంచం తీసుకుంటూ..

 

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *