Nizamabad DRM | ఆర్టీసీ నిజామాబాద్ డీఆర్​ఎంగా జ్యోతి

టీజీఎస్​ ఆర్టీసీ నిజామాబాద్ డిప్యూటీ రీజినల్​​ మేనేజర్​గా పి. జ్యోతి నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Nizamabad DRM | టీజీఎస్ ​ఆర్టీసీ నిజామాబాద్ (Nizamabad RTC)​ డిప్యూటీ రీజినల్​​ మేనేజర్​గా పి. జ్యోతి నియమితులయ్యారు. ఈ మేరకు కార్యాలయంలో బుధవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు.

Nizamabad DRM | మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి..

ఈ సందర్భంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం డీఆర్​ఎం జ్యోతి నిజామాబాద్​ బస్​స్టేషన్​​, డిపోలను (Bus Services) సందర్శించారు. అనంతరం ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు, పరిశుభ్రత, టికెటింగ్ విధానం, ప్రయాణిక్తుల రద్దీ నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన సూచనలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని ఆయా బస్టాండ్లలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో అధికారులతో కలిసి ముందుకు వెళ్తామన్నారు.

ravi1

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *