జాతీయం

delhi-nakili-call | ఢిల్లీ కేంద్రంగా నకిలీ కాల్‌ సెంటర్ల మోసం.. 21 మంది తెలంగాణ వాసుల అరెస్టు

ఈ వ్యవహారం వెనుక ప్రధాన నిర్వాహకులుగా లలిత్‌ సింగ్‌, కుల్దీప్‌ సింగ్‌ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వారిద్దరూ పరారీలో ఉన్నారని, వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని అధికారులు వెల్లడించారు.

Lasted జాతీయం

Ayodhya Donation Theft | అయోధ్యలో వేల కోట్ల చోరీ.. ప్రధానికి రాహుల్​, ఖర్గే లేఖ

అయోధ్య రామ మందిర విరాళాల్లో రూ.వేల కోట్ల చోరీ జరిగిందని లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​గాంధీ, కాంగ్రెస్​ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్​ ఖర్గే ప్రధాని మోదీకి లేఖ…

Amarnath Yatra Halts | నేటి నుంచి అమర్‌నాథ్ యాత్ర నిలిపివేత

జమ్మూ కశ్మీర్​లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అధికారులు అమర్​నాథ్​ యాత్రను ఆదివారం నుంచి తాత్కాలికంగా నిలిపివేశారు.

Pavan Chandana Vikram 1 | నవతరం స్ఫూర్తి ప్రదాత పవన్ చందన: మ్యాథ్స్​లో 50 మార్కుల నుంచి అంతరిక్ష చరిత్ర వరకు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన సంకల్పం

పవన్ చందన సాధించిన ఈ విజయం వెనుక ఉన్న సూత్రాలు మూడు ఉన్నాయి. అవి గొప్ప కలలు కనడం, రిస్క్ తీసుకునే ధైర్యం కలిగి ఉండటం, అపజయాలు…

Ram Janmabhoomi Trust | రామజన్మభూమి ట్రస్ట్ పునర్వ్యవస్థీకరణ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన నిర్మోహీ అఖాడా

ఆ తీర్పులోని ఆదేశాలు పూర్తిస్థాయిలో అమలవుతున్నాయా లేదా అన్న అంశాన్ని మాత్రమే కోర్టు పరిశీలించాలని విజ్ఞప్తి చేసింది.

CBSE 10th Results | CBSE 10వ తరగతి రెండో బోర్డు పరీక్షల ఫలితాలు విడుదల.. DigiLockerలో రిజల్ట్స్

ఈ ఏడాది ప్రధాన బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకు నిర్వహించగా, రెండో బోర్డు పరీక్షలు మే 15 నుంచి మే 21…

Abhijit Dipke Hunger Strike | ఢిల్లీలో టెన్షన్​.. నిరాహార దీక్షకు దిగిన అభిజిత్​ దీప్కే

ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్షను పోలీసులు భగ్నం చేయడంతో కాక్రోచ్​ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్​ దీప్కే నిరాహార దీక్షకు…

Bullet Train Project | బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై భారత్ – జపాన్ మధ్య విభేదాలు.. సిగ్నలింగ్ టెక్నాలజీపై వివాదం!

భారత్-జపాన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంలో కీలకమైన ఈ ప్రాజెక్టు భవిష్యత్‌లో ఇరు దేశాల సాంకేతిక సహకారానికి ఒక ముఖ్యమైన పరీక్షగా మారనుంది.

Kedarnath Landslide | కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు

కేదార్‌నాథ్ పాదయాత్ర మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అధికారులు యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.