జాతీయం

delhi-nakili-call | ఢిల్లీ కేంద్రంగా నకిలీ కాల్‌ సెంటర్ల మోసం.. 21 మంది తెలంగాణ వాసుల అరెస్టు

ఈ వ్యవహారం వెనుక ప్రధాన నిర్వాహకులుగా లలిత్‌ సింగ్‌, కుల్దీప్‌ సింగ్‌ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వారిద్దరూ పరారీలో ఉన్నారని, వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని అధికారులు వెల్లడించారు.

Lasted జాతీయం

Vikram 1 Launch | అంతరిక్షంలోకి ప్రధాని మోదీ పోస్టుకార్డ్‌.. ఆ కార్డుపై ఏముంది?

భారత అంతరిక్ష చరిత్రలో మరో అద్భుత ఘట్టానికి రంగం సిద్ధమైంది.

Hydrogen Train India | భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభించిన ప్రధాని మోదీ

భారతీయ రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. శుక్రవారం (జులై 17) హర్యానా, చండీగఢ్, పంజాబ్‌లలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ, రూ. 25,000 కోట్ల విలువైన…

Jaish Module Arrest | గుజరాత్‌లో ఉగ్ర కుట్ర భగ్నం.. ఐదుగురు ఉగ్రవాదులు అరెస్ట్

భారతదేశంలో భారీ పేలుళ్లకు ప్లాన్ చేస్తున్న ఉగ్రవాద నెట్‌వర్క్‌ను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) విజయవంతంగా అడ్డుకుంది.

Murshidabad Train Accident |  స్కూల్ వ్యాన్​ను ఢీకొన్న రైలు.. ముగ్గురి మృతి

పశ్చిమ బెంగాల్​లో స్కూల్ వ్యాన్​ను రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు సహా ముగ్గురు మృతి చెందారు.

NEET Paper Leak | నీట్ యూజీ పేపర్ లీక్ కేసు : రూ.5 లక్షలకే ముందస్తు ప్రశ్నలు.. సీబీఐ వెల్లడి

కోచింగ్ సెంటర్ నిర్వాహకుడి కుమారుడు సంబంధిత వ్యక్తి నిర్వహించిన తరగతులకు హాజరవుతూ ఉండగా, ఆ సమయంలోనే ఈ ప్రశ్నలు అందినట్లు సీబీఐ కోర్టుకు వెల్లడించింది.

NEET UG Results | NEET UG 2026 రీ-ఎగ్జామ్ ఫలితాలు విడుదల.. 11.21 లక్షల మంది క్వాలిఫై, టాపర్ల జాబితా ప్రకటించిన ఎన్‌టీఏ

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: NEET UG Results | దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన NEET UG 2026 రీ-ఎగ్జామినేషన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)…

Puri Rath Yatra | పూరి రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరి మృతి, పలువురికి గాయాలు

పూరి జగన్నాథుడి రథయాత్రలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. వంద మందికి పైగా భక్తులు గాయపడ్డారు.

CBSE Three Language | త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

సీబీఎస్‌ఈ పాఠ్య ప్రణాళికలో మూడో భాషను అమలు చేసే అంశంపై సుప్రీంకోర్టు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.