జాతీయం

delhi-nakili-call | ఢిల్లీ కేంద్రంగా నకిలీ కాల్‌ సెంటర్ల మోసం.. 21 మంది తెలంగాణ వాసుల అరెస్టు

ఈ వ్యవహారం వెనుక ప్రధాన నిర్వాహకులుగా లలిత్‌ సింగ్‌, కుల్దీప్‌ సింగ్‌ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వారిద్దరూ పరారీలో ఉన్నారని, వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని అధికారులు వెల్లడించారు.

Lasted జాతీయం

Ladki Bahin Scheme | మహారాష్ట్రలో లడ్కీ బహిన్ పథకం వివాదం.. 92 లక్షల లబ్ధిదారుల తొలగింపు

మహారాష్ట్రలో లడ్కీ బహిన్ పథకంలో 92 లక్షల లబ్ధిదారులను ప్రభుత్వం తొలగించింది. ఈ కేవైసీ అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది.

Temple Hundi Security | ఆలయ హుండీలకు ‘డిజిటల్’ భద్రత.. కర్ణాటక ప్రభుత్వ కొత్త నిబంధనలు

దేశవ్యాప్తంగా వివిధ ఆలయాల్లో చోటుచేసుకుంటున్న హుండీ చోరీలు, నిధుల దుర్వినియోగం వంటి ఘటనలను దృష్టిలో ఉంచుకుని కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది.

Airfare Price Hike | విమాన టికెట్ల అడ్డగోలు దోపిడీ.. కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశం

విమానయాన సంస్థల టికెట్ ధరల పెంపుపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది.

Delhi Car Bomb Case | ఎర్రకోట పేలుడు కేసు.. మృతుల అంత్యక్రియలకు కోర్టు అనుమతి

గత సంవత్సరం నవంబర్‌లో ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన ఘోర కారు బాంబు పేలుడు ఘటనలో మరణించిన 11 మంది, అలాగే ఆత్మహుతి దాడికి పాల్పడినట్లు భావిస్తున్న…

Bihar Bank Glitch | పింఛను కోసం వెళ్తే.. అకౌంట్‌లో రూ. 1,500 కోట్లు.. వృద్ధుడికి షాక్

పింఛను తీసుకుందామని బ్యాంకుకు వెళ్లిన ఒక వృద్ధుడికి ఊహించని షాక్ తగిలింది.

Puja Ritual in Train | రైలులో పూజా క్రతువు.. అధికారుల క్లారిటీ

రైలు బోగీలో పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్న వీడియో వైరల్ అయింది. దీనిపై నార్తర్న్​ రైల్వే స్పందించింది

Citizenship Verdict | పౌరసత్వ హోదాపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

అస్సాంలోని ట్రిబ్యునల్స్ ద్వారా విదేశీయులుగా ముద్రపడిన వ్యక్తుల పౌరసత్వ హోదాపై సోమవారం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

Madurai Bus Accident | తమిళనాడులో ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి

తమిళనాడులోని మదురై జిల్లా కొట్టంపట్టి సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురి ప్రాణాలను బలితీసుకుంది.