జాతీయం
Plastic Currency Notes | భారతీయ కరెన్సీలో విప్లవాత్మక మార్పులు.. ప్లాస్టిక్ నోట్ల ముద్రణకు గ్రీన్ సిగ్నల్
భారతీయ కరెన్సీ రంగంలో విప్లవాత్మక మార్పులకు రంగం సిద్ధమవుతోంది.
Lasted జాతీయం
Meenakshi Natarajan Petition | సుప్రీంలో మీనాక్షి నటరాజన్కు ఎదురుదెబ్బ.. నామినేషన్ తిరస్కరణపై కీలక వ్యాఖ్యలు
రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్కు ఊరట లభించలేదు.
ABHA Health ID | ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ ‘ఆభా’.. క్లిక్ చేస్తే రోగి ఆరోగ్య చరిత్ర!
ప్రభుత్వ ఆస్పత్రుల్లో విజయవంతంగా నడుస్తున్న ‘ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్’ (ABHA - ఆభా) ఐడీల జారీ ప్రక్రియను ప్రైవేటు వైద్య రంగంలోనూ ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర వైద్యారోగ్య…
Mohan Bhagwat Train | మోహన్ భగవత్ ప్రయాణిస్తున్న రైలుపై రాళ్ల దాడి.. ఇద్దరు అనుమానితుల అరెస్ట్
ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భగవత్ ప్రయాణిస్తున్న స్వర్ణ శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు.
Meenakshi Natarajan Nomination | ఎన్నికల అఫిడవిట్లో సమాచారం మొత్తం ఇచ్చా : మీనాక్షి నటరాజన్
అక్షరటుడే, వెబ్డెస్క్: Meenakshi Natarajan Nomination | ఎన్నికల అఫిడవిట్లో సమాచారం మొత్తం ఇచ్చానని తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ తెలిపారు. తాను ఎలాంటి సమాచారం…
Petrol Bunk Bulk Purchases | కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్ బంకుల్లో బల్క్ కొనుగోళ్లకు బ్రేక్
అక్షరటుడే, వెబ్డెస్క్: Petrol Bunk Bulk Purchases | కేంద్ర ప్రభుత్వం (Central Government) కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియా సంక్షోభం, ముడి చమురు ధరల పెరుగుదల…
Raghava Lawrence Politics | రాఘవ లారెన్స్ ‘పొలిటికల్’ ఎంట్రీ.. ప్రజల నిర్ణయమే కీలకం
తమిళనాడు రాజకీయాల్లో రోజురోజుకూ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
West Bengal EVM Fire | వెస్ట్ బెంగాల్లో భారీ అగ్నిప్రమాదం.. కాలిపోయిన ఈవీఎంలు
కోల్కతా అలీపుర్లోని ప్రభుత్వ భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 4,000 ఈవీఎంలు కాలిపోయాయి.
Punjab Political Scenario | పంజాబ్ రాజకీయాలపై స్పెషల్ ఫోకస్.. ముగ్గురు ఏఐసీసీ పరిశీలకుల నియామకం
పంజాబ్లోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు, నాయకత్వ సమన్వయం తదితర అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేసి అధిష్ఠానానికి నివేదిక అందజేయనున్నారు.