నిజామాబాద్
Pocharam Srinivas Reddy | పోచారం శ్రీనివాసరెడ్డి చూపు కేసీఆర్ వైపు.. కాంగ్రెస్ సర్కారుపై ఘాటు విమర్శలు!
"బాన్సువాడ నియోజకవర్గానికి రావాల్సిన నిధులు, డెవలప్మెంట్ పనుల కోసం సీఎం, మంత్రులకు ఫోన్ చేస్తే ఏ ఒక్కరూ స్పందించడం లేదు. కనీసం కలవడానికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. ఈ ప్రభుత్వంలో నా ఫోన్ కూడా ఎత్తకపోవడం విచారకరం." — పోచారం…
Lasted నిజామాబాద్
School Buses | స్కూల్ బస్సులను తనిఖీ చేసిన రవాణాశాఖ అధికారులు
ఉమ్మడిజిల్లాలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. దీంతో రవాణా శాఖ పాఠశాల బస్సులపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
Power Cuts in Nizamabad | అర్ధరాత్రి చిమ్మచీకట్లు.. తరచూ విద్యుత్ కోతలతో అవస్థలు
నగరంలో విద్యుత్ కోతలు ప్రజలను వేధిస్తున్నాయి. అర్దరాత్రి పూట కరెంట్ పోతుండటంతో ఇబ్బందులు పడుతున్నామని నగరవాసులు పేర్కొంటున్నారు.
MLA Dhanpal | విద్యార్థులు స్మార్ట్ఫోన్లకు దూరంగా ఉండాలి..: అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
విద్యార్థులు స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉండాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సూచించారు. గాండ్ల పట్టణ సంఘం ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు…
Road Accident | జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. 44వ జాతీయ రహదారిపై డిచ్పల్లి వద్ద ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది.
School Reopening | స్కూళ్ల రీఓపెనింగ్పై ‘అమావాస్య’ ఎఫెక్ట్.. విద్యార్థులను పంపడంపై తల్లిదండ్రుల సందిగ్ధం
స్కూళ్లు పున:ప్రారంభంపై ‘అమావాస్య’ ఎఫెక్ట్ కనిపిస్తోంది. దీంతో చాలావరకు ప్రైవేట్ పాఠశాలలు షెడ్యూల్ కన్నా ఒకరోజు ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి.
Alumni Reunion | పరిమళించిన స్నేహబంధం.. 35 ఏళ్ల తర్వాత కలుసుకున్న మిత్రులు
ఆర్మూర్ మండలం చేపూర్ జడ్పీహెచ్ఎస్ (Chepur ZPHS) పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 35 ఏళ్ల తర్వాత కలిసి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.
Government Schemes | ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి : మానాల మోహన్ రెడ్డి
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి కార్యకర్తలకు సూచించారు.
Irrigation Encroachments | ఇరిగేషన్ స్థలాల్లో ఆక్రమణలు.. చోద్యం చూస్తున్న అధికారులు..
గాంధారి మండలంలో ఇరిగేషన్ భూములు, చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురవుతున్నాయి. అక్రమార్కులు కొన్నేళ్లుగా నీటిపారుదల శాఖ భూములను లక్ష్యంగా చేసుకున్నారు.