తెలంగాణ
delhi-nakili-call | ఢిల్లీ కేంద్రంగా నకిలీ కాల్ సెంటర్ల మోసం.. 21 మంది తెలంగాణ వాసుల అరెస్టు
ఈ వ్యవహారం వెనుక ప్రధాన నిర్వాహకులుగా లలిత్ సింగ్, కుల్దీప్ సింగ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వారిద్దరూ పరారీలో ఉన్నారని, వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని అధికారులు వెల్లడించారు.
Lasted తెలంగాణ
Rajagopal Reddy Counter | మందుల సామేల్ను గెలిపించి తప్పు చేశా : రాజగోపాల్రెడ్డి
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్కు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆయనను గెలిపించి తప్పు చేశానని వ్యాఖ్యానించారు.
Health Sub Centres | గ్రామాల్లో ఆరోగ్య ఉపకేంద్రాల నిర్మాణం.. రూ.740 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖకు రూ.740 కోట్ల నిధులను విడుదల చేసింది. వీటితో గ్రామాల్లో 1,569 ఆరోగ్య ఉప కేంద్రాలను నిర్మించనున్నారు.
Mandula Samuel Warning | కోమటిరెడ్డి బ్రదర్స్కు వార్నింగ్ ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
కోమటిరెడ్డి సోదరులకు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ వార్నింగ్ ఇచ్చారు. తన నియోజకవర్గ రాజకీయాల జోలికి రావొద్దన్నారు.
NEET Paper Leak | విద్యార్థుల ముసుగులో అరాచకాలు సృష్టించింది కమ్యూనిస్టులే: బండి సంజయ్
నీట్ పేపర్ లీక్ వ్యవహారం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు, తల్లిదండ్రుల భావోద్వేగాలతో ముడిపడి ఉందని, ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో ఆవేదన చెందారని…
KTR NEET Protest | కేటీఆర్కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు.. బీఆర్ఎస్ హయాంలో పేపర్ లీక్లపై కౌంటర్!
నీట్ పరీక్షల అక్రమాలపై ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధర్నా నిర్వహించిన నేపథ్యంలో, రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ తెరపైకి వచ్చింది.
KTR NEET Protest | మోదీ జాగ్రత్తగా ఉండు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జెన్జీతో పెట్టుకున్న మోదీ జాగ్రత్తగా ఉండాలన్నారు.
Singareni Expansion Plans | సింగరేణి ఇతర రంగాలలోకి విస్తరించాలి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సింగరేణిని పరిరక్షించడానికి, బలోపేతం చేయడానికి ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
Mallareddy BRS | బీఆర్ఎస్లోనే ఉంటా .. పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన మల్లారెడ్డి
తాను ఏ పార్టీలోకీ మారడం లేదని, చివరి వరకు బీఆర్ఎస్లోనే కొనసాగుతానని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి స్పష్టం చేశారు.