తెలంగాణ
SIR Telangana | రాష్ట్రంలో ముగిసిన ఎస్ఐఆర్.. కోటి ఓట్లు తొలగించే అవకాశం
రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసింది.
Lasted తెలంగాణ
Revanth Reddy | మెస్సీ మ్యాజిక్కు మరోసారి హైదరాబాద్ ఫిదా.. విద్యార్థులతో కలిసి అర్జెంటినా మ్యాచ్ వీక్షించిన సీఎం రేవంత్
మెస్సీ హైదరాబాద్కు వచ్చి ఉప్పల్ స్టేడియంలో అభిమానులను అలరించిన విషయం తెలిసిందే. ఆయన మైదానమంతా తిరుగుతూ అభిమానులకు అభివాదం చేయడం, ముఖ్యంగా విద్యార్థులు, యువ క్రీడాకారుల్లో ఫుట్బాల్పై…
Konda Surekha letter | కడియం శ్రీహరి ఏ పార్టీ అమ్మా?.. రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ రాసిన లేఖపై నెట్టింట పేలుతున్న సెటైర్లు!
ఆయనపై కాంగ్రెస్ పార్టీకి చెందిన క్రమశిక్షణా కమిటీ ఎలా చర్యలు తీసుకుంటుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Miyapur Murder Case | దారుణం: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. మహారాష్ట్రకు తరలించి ఆనవాళ్లు చెరిపే యత్నం
సత్యవతి కాల్ రికార్డులు, సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు ఆమె ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేశారు. లోతుగా విచారించగా...
Revanth Reddy | హైదరాబాద్లో లక్ష ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తాం : సీఎం రేవంత్రెడ్డి
హైదరాబాద్లో లక్ష ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు.
Konda Surekha | కడియం వర్సెస్ కొండా సురేఖ.. సీఎంకు లేఖ రాసిన మంత్రి
కడియం శ్రీహరి తీరుపై మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్రెడ్డికి లేఖ రాశారు.
Telangana Revenue Offices | ప్రభుత్వం కీలక నిర్ణయం.. శాశ్వత భవనాల్లోకి రెవెన్యూ, ఆర్డీవో కార్యాలయాలు
తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ సేవలను మరింత వేగవంతం చేయాలని, ప్రజలకు అత్యాధునిక వసతులు కల్పించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
Kannepalli Pump House | ఈటలది బీజేపీ మాటనా లేక బీఆర్ఎస్ స్క్రిప్టా? టీపీసీసీ చీఫ్ కౌంటర్
కన్నెపల్లి పంప్హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా తప్పుబట్టారు.
Telangana Government Schools | పాఠశాలల మూసివేత ఆలోచనను తక్షణమే విరమించుకోవాలి.. సీఎం రేవంత్కు మేధావుల ఘాటు లేఖ
తెలంగాణలోని 27,000 ప్రభుత్వ పాఠశాలలను 4,000లకు కుదించి, మిగిలిన బడులను మూసివేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనపై విద్యావేత్తలు, మేధావులు, పౌర సమాజ ప్రతినిధులు తీవ్ర అభ్యంతరం…