తెలంగాణ

Gupta Nidhula Mosam | గుప్త నిధుల పేరుతో ఘరానా మోసం.. రూ.కోటి స్వాహా

అక్షరటుడే, వెబ్​డెస్క్: Gupta Nidhula Mosam | గుప్త నిధుల పేరుతో ప్రజలను నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఇళ్ల కింద పురాతన నిధులు ఉన్నాయని నమ్మిస్తూ.. పూజలు చేస్తే గుంతల్లో పాతిపెట్టిన…

Lasted తెలంగాణ

Yadagirigutta Temple | యాదగిరిగుట్టలో తిరుమల విధానం.. భూ కేటాయింపులపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మరింత వైభవోపేతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది.

Harish Rao | పాలమూరు పరువు తీస్తున్న రేవంత్​రెడ్డి : హరీశ్​రావు

రాష్ట్రంలో మళ్లీ బీఆర్​ఎస్​ అధికారంలోకి రావడం ఖాయమని హరీశ్​రావు అన్నారు. కాంగ్రెస్​ రైతులను మోసం చేసిందని విమర్శించారు.

Raghunandan Rao | కాంగ్రెస్ అధ్యక్షుడు కూర్చుంటే లేవలేరు : ఎంపీ రఘునందన్‌రావు

మెదక్​ ఎంపీ రఘునందన్​రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు యువ నాయకుడని, కాంగ్రెస్​ అధ్యక్షుడు కూర్చుంటే లేవలేరన్నారు.

Nitin Nabin Criticisms | తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంలా వాడుకుంటోంది: నితిన్ నబీన్

తెలంగాణను కాంగ్రెస్ పార్టీ తన 'దిల్లీ దర్బార్'కు ఏటీఎంలా మార్చుకుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తీవ్రస్థాయిలో విమర్శించారు.

KTR Rythu Bharosa | రూ.30 వేల కోట్ల రైతుభరోసా ఎగ్గొట్టిన ప్రభుత్వం : కేటీఆర్​

కాంగ్రెస్​ పాలనలో దాదాపు రూ. 30 వేల కోట్ల రైతుభరోసా ఎగ్గొట్టారని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​ విమర్శించారు.

Rythu Bharosa | 9 రోజుల్లో ‘రైతు భరోసా’ పూర్తి చేస్తాం : మంత్రి పొన్నం

రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లను అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్​ తెలిపారు.

Sigachi Blast Compensation | సిగాచి బాధితులను మోసం చేసిన ప్రభుత్వం : హరీశ్​రావు

సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటనలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందించాలని మాజీ మంత్రి హరీశ్​రావు డిమాండ్​ చేశారు.

Rythu Bharosa Funds | నేడు అన్నదాతల ఖాతాల్లోకి రైతు భరోసా

వానాకాలం సీజన్​కు సంబంధించిన రైతు భరోసా నిధులను సీఎం రేవంత్​రెడ్డి మంగళవారం విడుదల చేయనున్నారు.