Tag: agriculture news

Rythu Bharosa Scheme | నేడు రైతు ఆశీర్వాద సభ.. రూ.వెయ్యి కోట్లు విడుదల చేయనున్న సీఎం

ఖమ్మం జిల్లాలో శుక్రవారం రైతు ఆశీర్వాద సభ నిర్వహించనున్నారు. ఈ సభకు సీఎం రేవంత్​రెడ్డి హాజరై రైతు భరోసా నిధులను విడుదల చేస్తారు.

Telangana Heat Increase | నేటి నుంచి పెరగనున్న ఎండలు

రాష్ట్రంలో నేటి నుంచి ఎండలు పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Alternative Crops | ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలి

ఎల్​నినో నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి సూచించారు.

Urea Slot Booking | మీ-సేవ కేంద్రాల ద్వారా కూడా యూరియా బుకింగ్ : కలెక్టర్ ఇలా త్రిపాఠి

రైతులకు అవసరమైన యూరియా ఎరువుల పంపిణీని మరింత సులభతరం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.

Dryland Crops Awareness | ‘ఆరుతడి’పై అనాసక్తి.. క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కరువు

ఎల్​నినో ప్రభావంతో గతంలో కంటే తక్కువగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ, ప్రభుత్వం ప్రకటించింది.

Power Cut Protest | సబ్ స్టేషన్​కు తాళం.. ఆపరేటర్ నిర్బంధం

పాల్వంచ మండలం ఆరేపల్లి గ్రామంలో విద్యుత్ కోతలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్​స్టేషన్​ ఆపరేటర్​ను నిర్బంధించి నిరసన తెలిపారు.

Rythu Bharosa | ఏడు ఎకరాల వరకు రైతు భరోసా జమ

రాష్ట్రంలోని రైతులకు రైతు భరోసా కింద ప్రభుత్వం నిధులను జమ చేస్తోంది. సోమవారం 7 ఎకరాల వరకు భూమి ఉన్న వారికి నిధులను విడుదల…

Paddy Bonus Guidelines | సన్నాలకు బోనస్​పై ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు.. రైతులకు తిప్పలు

సన్న వడ్లకు బోనస్​పై ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో రైతులకు ఇబ్బందులు తలెత్తనున్నాయి.

Telangana Rainfall Update | నేటి నుంచి తగ్గనున్న వర్షాలు

రాష్ట్రంలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు నేటి నుంచి తగ్గుముఖం పడుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Heavy Rains | భారీ వర్షం.. రైతన్న హర్షం

రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం భారీ వర్షాలు కురిశాయి. దీంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Rythu Bharosa Funds | రైతులకు తీపి కబురు..5 ఎకరాల వారికి రైతు భరోసా నిధుల విడుదల

తెలంగాణలోని రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రతిష్టాత్మకమైన 'రైతు భరోసా' పథకం ద్వారా పంట పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తోంది.

Rythu Bharosa | 9 రోజుల్లో ‘రైతు భరోసా’ పూర్తి చేస్తాం : మంత్రి పొన్నం

రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లను అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్​ తెలిపారు.