Tag: agriculture news
Urea App Protest | యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలి: మాజీ ఎమ్మెల్యే సురేందర్
యూరియా యాప్ను రద్దుచేసి రైతులకు కావాల్సిన ఎరువులను సరఫరా చేయాలని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ డిమాండ్ చేశారు. పట్టణంలో ‘రైతు దీక్ష’…
Rythu Bharosa Funds | రైతు భరోసాపై అప్డేట్.. 30న నిధులు విడుదల
రైతు భరోసా నిధులను ప్రభుత్వం ఈ నెల 30న విడుదల చేయనుంది. ఈ మేరకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Paddy Bonus | ఆ వడ్లకు మాత్రమే బోనస్.. రైతులకు షాకిచ్చిన ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు షాక్ ఇచ్చింది. ఏడు రకాల సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామని తెలిపింది.
Urea App Cancellation | యూరియా యాప్ను రద్దు చేయాల్సిందే..
తమకు ఇబ్బందికరంగా మారిన యూరియా యాప్ను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు భిక్కనూరులో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ధర్నా చేపట్టారు.
Rythu Bharosa Funds | అన్నదాతలకు గుడ్న్యూస్.. త్వరలో రైతు భరోసా
అన్నదాతలకు గుడ్ న్యూస్.. ఈ నెలాఖరులోగా రైతు భరోసా జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
Urea Stocks Nizamabad | యూరియా నిల్వలపై ఆందోళన వద్దు: ముత్యాల సునీల్ కుమార్
యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ ఒక…
Heavy Rain Alert | నేడు భారీ వర్ష సూచన
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం మోస్తరు నుంచి భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Fake Cotton Seeds | భారీగా నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం
మల్కాజ్గిరి పోలీసులు నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
El Nino Impact | ఎల్నినో ఎఫెక్ట్.. దేశంలోని 197 జిల్లాలకు కేంద్రం బిగ్ అలర్ట్
దేశంలో ఈ సంవత్సరం ఎల్నినో (El Nino) ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) హెచ్చరించింది.
Quality Seeds Supply | రైతులకు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయాలి
రైతులకు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయాలని రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు గంగాధర్ పేర్కొన్నారు.
Urea Booking App | యూరియా బుకింగ్ యాప్లో మార్పులు తేవాలి.. బీజేపీ డిమాండ్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా బుకింగ్ యాప్లో చాలా సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి డిమాండ్ చేశారు.
Crop Diversification | పంట మార్పిడి సాధ్యమేనా.. అన్నదాతల ఆందోళన
పంట మార్పిడి చేయాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. దీంతో రైతులు ఏ పంట వేయాలని ఆందోళన చెందుతున్నారు.