Tag: agriculture news
Rythu Bharosa Funds | నేడు అన్నదాతల ఖాతాల్లోకి రైతు భరోసా
వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధులను సీఎం రేవంత్రెడ్డి మంగళవారం విడుదల చేయనున్నారు.
Rythu Bharosa Funds | కర్షకుల ఖాతాల్లోకి వర్షాకాలం రైతు భరోసా నిధులు.. ముహూర్తం రేపే!
రైతు భరోసాతో పాటు నాణ్యమైన విత్తనాల సరఫరా, ఎరువుల అందుబాటు, సాగునీటి సౌకర్యాల కల్పన వంటి చర్యలు కూడా చేపడుతోంది.
Telangana Weather | నేడు పలు జిల్లాల్లో వర్షం పడే ఛాన్స్
తెలంగాణలోని పలు జిల్లాల్లో శుక్రవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Urea Supply Review | యూరియాపై రైతులను తప్పుదోవ పట్టిస్తున్న ప్రతిపక్షాలు: షబ్బీర్ అలీ
యూరియా కొరత అంటూ ప్రతిపక్ష నాయకులు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష…
Rain Forecast | నేడు పలు జిల్లాలకు మోస్తరు వర్ష సూచన
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Telangana Urea Supply | రామగుండంలో తయారయ్యే ఎరువులు తెలంగాణకే దక్కాలి: మంత్రి పొన్నం
రాష్ట్రానికి అవసరమైన యూరియాను సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
Urea Protest | యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు.. జాతీయ రహదారిపై రాస్తారోకో
నాగిరెడ్డిపేట్ మండలం ధర్మారెడ్డి గ్రామ రైతులు బుధవారం యూరియా కోసం జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.
Urea Booking Issues | యూరియా కోసం అవస్థలు.. నిమిషాల్లో ఖాళీ అవుతున్న స్టాక్
రాష్ట్రంలో యూరియా కోసం రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. యాప్లో బుక్ చేసుకోవడం తెలియక ఆందోళన చెందుతున్నారు.
Urea Crisis | యూరియా కోసం రైతు ఆత్మహత్యాయత్నం..
ఖరీఫ్ ప్రారంభమైనా యూరియా అందకపోవడంతో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన రాజంపేట మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది.
Urea Shortage Protest | యూరియా గోస.. ఉప్పలవాయిలో రోడ్డెక్కిన రైతులు
రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామంలో ఆదివారం రైతులు ధర్నా చేశారు.
Urea App Awareness | అక్రమ రవాణాను అడ్డుకునేందుకే యూరియా యాప్
రైతులను కష్టపెట్టే పని కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ చేయదని.. అక్రమ రవాణాను అరికట్టేందుకే యాప్ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. భూపతి…
Farmer Fertilizer Protest | రేవంత్ తుగ్లక్ పాలనలో రైతులు రోడ్డు పాలయ్యారు..: మాజీ మంత్రి ప్రశాంత్రెడ్డి
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ‘తుగ్లక్ పాలన’ కొనసాగుతుందని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్హెచ్–63 వేల్పూర్ క్రాస్…