Tag: brs news
KCR Consoles | పెద్ది కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం పరామర్శించారు.
Nerella Incident Apology | నేరెళ్ల ఘటనపై ప్రజలకు క్షమాపణ చెప్పిన కవిత
సిరిసిల్ల నియోజకవర్గం నేరెళ్లలో బాధితులను తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు.
Peddi Sudarshan Reddy | గ్రీన్ చానెల్ ద్వారా హైదరాబాద్కు పెద్ది సుదర్శన్రెడ్డి తరలింపు
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు పెద్ది సుదర్శన్రెడ్డిని హైదరాబాద్కు తరలించారు.
Harish Rao Devadula | నీళ్లున్నా.. పంటలు ఎండబెడుతున్న ప్రభుత్వం : హరీశ్రావు
దేవాదుల నుంచి పూర్తిస్థాయిలో నీటిని ఎందుకు ఎత్తిపోయడం లేదని మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు.
Harish Rao | ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు రక్షణ కరువు : హరీశ్రావు
బాన్సువాడ ఆస్పత్రిలో ప్రసవించి అస్వస్థతకు గురైన బాలింతలను మాజీ మంత్రి హరీశ్రావు పరామర్శించారు.
BRS Yuva Sangrama Sabha | బీఆర్ఎస్కు షాక్.. యువ సంగ్రామ సదస్సుకు అనుమతి నిరాకరణ
బీఆర్ఎస్కు పోలీసులు షాక్ ఇచ్చారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు అనుమతి ఇవ్వలేదు.
Harish Rao Power Cuts | వ్యవసాయానికి 8 గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదు : హరీశ్రావు
రాష్ట్రంలో వ్యవసాయానికి 8 గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
MLA Prashanth Reddy | నా రక్తం తీసుకోండి.. రైతులకు నీళ్లివ్వండి : ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి
వర్షాభావం దృష్ట్యా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలను పక్కనబెట్టి తక్షణమే కాళేశ్వరం జలాలను విడుదల చేయాలని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి…
Medigadda Collapse | కేసీఆర్ నిర్లక్ష్యంతోనే మేడిగడ్డ కూలింది : సీఎం రేవంత్రెడ్డి
కేసీఆర్ నిర్లక్ష్యంతోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు.
RS Praveen Kumar | సీఎం వెంటనే రాజీనామా చేయాలి : ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
పోక్సో కేసు నిందితుడు ఆరుగురిని హత్య చేస్తే పోలీసులు ఏం చేశారని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రశ్నించారు. సీఎం రేవంత్రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
KTR Kaleshwaram Water | నీరు లేక రైతుల ఇబ్బందులు.. వృథాగా పోతున్న కాళేశ్వరం జలాలు : కేటీఆర్
రాష్ట్రంలో వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని కేటీఆర్ అన్నారు. కన్నెపల్లి పంప్హౌజ్ నుంచి నీటిని ఎత్తిపోసి పంటలకు అందించాలని కోరారు.
KTR Kannepalli Warning | ప్రభుత్వం స్పందించకపోతే 60 వేల మందితో ముట్టడి తప్పదు: కేటీఆర్
రాష్ట్రంలో సాగునీటి ఎద్దడిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.