Tag: brs news

KCR Consoles | పెద్ది కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్​

పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ ఆదివారం పరామర్శించారు.

Nerella Incident Apology | నేరెళ్ల ఘటనపై ప్రజలకు క్షమాపణ చెప్పిన కవిత

సిరిసిల్ల నియోజకవర్గం నేరెళ్లలో బాధితులను తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు.

Peddi Sudarshan Reddy | గ్రీన్​ చానెల్​ ద్వారా హైదరాబాద్​కు పెద్ది సుదర్శన్​రెడ్డి తరలింపు

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్​ఎస్​ నాయకుడు పెద్ది సుదర్శన్​రెడ్డిని హైదరాబాద్​కు తరలించారు.

Harish Rao Devadula | నీళ్లున్నా.. పంటలు ఎండబెడుతున్న ప్రభుత్వం : హరీశ్​రావు

దేవాదుల నుంచి పూర్తిస్థాయిలో నీటిని ఎందుకు ఎత్తిపోయడం లేదని మాజీ మంత్రి హరీశ్​రావు ప్రశ్నించారు.

Harish Rao | ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు రక్షణ కరువు : హరీశ్​రావు

బాన్సువాడ ఆస్పత్రిలో ప్రసవించి అస్వస్థతకు గురైన బాలింతలను మాజీ మంత్రి హరీశ్​రావు పరామర్శించారు.

BRS Yuva Sangrama Sabha | బీఆర్​ఎస్​కు షాక్​.. యువ సంగ్రామ సదస్సుకు అనుమతి నిరాకరణ

బీఆర్​ఎస్​కు పోలీసులు షాక్​ ఇచ్చారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు అనుమతి ఇవ్వలేదు.

Harish Rao Power Cuts | వ్యవసాయానికి 8 గంటలు కూడా కరెంట్​ ఇవ్వడం లేదు : హరీశ్​రావు

రాష్ట్రంలో వ్యవసాయానికి 8 గంటలు కూడా కరెంట్​ ఇవ్వడం లేదని మాజీ మంత్రి హరీశ్​రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

MLA Prashanth Reddy | నా రక్తం తీసుకోండి.. రైతులకు నీళ్లివ్వండి : ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి

వర్షాభావం దృష్ట్యా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలను పక్కనబెట్టి తక్షణమే కాళేశ్వరం జలాలను విడుదల చేయాలని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి…

Medigadda Collapse | కేసీఆర్​ నిర్లక్ష్యంతోనే మేడిగడ్డ కూలింది : సీఎం రేవంత్​రెడ్డి

కేసీఆర్​ నిర్లక్ష్యంతోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని సీఎం రేవంత్​రెడ్డి ఆరోపించారు.

RS Praveen Kumar | సీఎం వెంటనే రాజీనామా చేయాలి : ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​

పోక్సో కేసు నిందితుడు ఆరుగురిని హత్య చేస్తే పోలీసులు ఏం చేశారని ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ ప్రశ్నించారు. సీఎం రేవంత్​రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు.

KTR Kaleshwaram Water | నీరు లేక రైతుల ఇబ్బందులు.. వృథాగా పోతున్న కాళేశ్వరం జలాలు : కేటీఆర్​

రాష్ట్రంలో వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని కేటీఆర్​ అన్నారు. కన్నెపల్లి పంప్​హౌజ్​ నుంచి నీటిని ఎత్తిపోసి పంటలకు అందించాలని కోరారు.

KTR Kannepalli Warning | ప్రభుత్వం స్పందించకపోతే 60 వేల మందితో ముట్టడి తప్పదు: కేటీఆర్

రాష్ట్రంలో సాగునీటి ఎద్దడిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.