Tag: India news
NEET Exam Scam | నీట్ పరీక్షలో భారీ మోసాలు : కేరళం మాజీ సీఎం విజయన్
నీట్ పరీక్షలో భారీ స్థాయిలో మోసాలు జరిగాయని కేరళం మాజీ సీఎం పినరయి విజయన్ ఆరోపించారు.
Revanth Reddy Challenge | చరిత్ర తెలియదు.. బలిసి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు: సీఎం రేవంత్
తెలంగాణ శాసనసభలో జరుగుతున్న ఆధునీకరణ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు.
NEET Aspirants Protest | నీట్ అభ్యర్థుల ఆందోళనకు సినీ తారల మద్దతు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'నీట్' (NEET) ప్రవేశ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై విద్యార్థుల ఆగ్రహజ్వాలలు మిన్నంటుతున్నాయి.
Sonam Raghuvanshi Bail | హనీమూన్ మర్డర్ కేసు.. సోనం రఘువంశీ బెయిల్ రద్దు
మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో నిందితురాలు సోనమ్ రఘువంశీకి మంజూరైన బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది.
KTR Clarification | క్షమాపణ చెప్పకుంటే లీగల్ నోటీసులు తప్పవు.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ వార్నింగ్
గ్లోబరీనా సంస్థతో తనకు గానీ, తన కుటుంబానికి గానీ ఎలాంటి సంబంధం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.
Anantnag Terrorists Houses | ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లు కూల్చివేత
జమ్మూకాశ్మీర్లోని అనంతనాగ్లో ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లను అధికారులు కూల్చివేశారు.
Dharmendra Pradhan Resignation | విద్యార్థుల నిరసనకు కేటీఆర్ మద్దతు
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ విద్యార్థులు చేపట్టిన నిరసనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మద్దతు తెలిపారు.
Danish Kaneria Remarks | రాముడిని, మోదీని తిట్టడమే నిరసనా.. పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీలో జరుగుతున్న నిరసనలపై పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు చేశారు.
Paper Leak Fast Track Courts | పేపర్ లీకేజీలపై ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు : ప్రధాని మోదీ
పేపర్ లీకులపై విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
Lalit Modi Return | ఫెమా కేసులో ఊరట.. 16 ఏళ్ల తర్వాత భారత్కు లలిత్ మోదీ
ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ 16 సంవత్సరాల తర్వాత మళ్లీ స్వదేశానికి రానున్నారు.
Sonam Wangchuk | ఆ హామీ ఇస్తే దీక్ష విరమిస్తా.. కేంద్రానికి సోనమ్ వాంగ్చుక్ లేఖ
విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోమని హామీ ఇస్తే తాను దీక్ష విరమిస్తానని సోనమ్ వాంగ్చుక్ తెలిపారు.
Passport Fee Hike | పాస్పోర్ట్ ఫీజు పెంపుపై హైకోర్టు జోక్యం.. విదేశాంగ శాఖకు కీలక ఆదేశాలు
కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన పాస్పోర్టు ఫీజులను సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది.