Tag: Revanth Reddy
RTC Profits Telangana | ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకొచ్చాం : మంత్రి పొన్నం ప్రభాకర్
నష్టాల్లో ఉన్న ఆర్టీసీ లాభాల బాటలోకి తీసుకు వచ్చామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
Devadula Water Lift | దేవాదుల నీటిని ఎందుకు ఎత్తిపోయడం లేదు : హరీశ్రావు
సమ్మక్క సాగర్ బ్యారేజీలో వరద ప్రవాహం ఉన్నా.. ప్రభుత్వం దేవాదుల నుంచి నీటిని ఎత్తిపోయడం లేదని హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
KTR Kaleshwaram Water | నీరు లేక రైతుల ఇబ్బందులు.. వృథాగా పోతున్న కాళేశ్వరం జలాలు : కేటీఆర్
రాష్ట్రంలో వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని కేటీఆర్ అన్నారు. కన్నెపల్లి పంప్హౌజ్ నుంచి నీటిని ఎత్తిపోసి పంటలకు అందించాలని కోరారు.
Revanth Reddy | మెస్సీ మ్యాజిక్కు మరోసారి హైదరాబాద్ ఫిదా.. విద్యార్థులతో కలిసి అర్జెంటినా మ్యాచ్ వీక్షించిన సీఎం రేవంత్
మెస్సీ హైదరాబాద్కు వచ్చి ఉప్పల్ స్టేడియంలో అభిమానులను అలరించిన విషయం తెలిసిందే. ఆయన మైదానమంతా తిరుగుతూ అభిమానులకు అభివాదం చేయడం, ముఖ్యంగా విద్యార్థులు, యువ…
Konda Surekha letter | కడియం శ్రీహరి ఏ పార్టీ అమ్మా?.. రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ రాసిన లేఖపై నెట్టింట పేలుతున్న సెటైర్లు!
ఆయనపై కాంగ్రెస్ పార్టీకి చెందిన క్రమశిక్షణా కమిటీ ఎలా చర్యలు తీసుకుంటుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Revanth Reddy | హైదరాబాద్లో లక్ష ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తాం : సీఎం రేవంత్రెడ్డి
హైదరాబాద్లో లక్ష ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు.
Telangana Government Schools | పాఠశాలల మూసివేత ఆలోచనను తక్షణమే విరమించుకోవాలి.. సీఎం రేవంత్కు మేధావుల ఘాటు లేఖ
తెలంగాణలోని 27,000 ప్రభుత్వ పాఠశాలలను 4,000లకు కుదించి, మిగిలిన బడులను మూసివేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనపై విద్యావేత్తలు, మేధావులు, పౌర సమాజ ప్రతినిధులు…
Komidi Narsimha Reddy | భువనగిరి మాజీ ఎమ్మెల్యే మృతి
భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
Etela Rajender | రాజకీయ భేషజాలు వద్దు.. కన్నెపల్లి పంపింగ్ వెంటనే ప్రారంభించండి: ఈటల
కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్ హౌస్ వినియోగంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య సాగుతున్న మాటల యుద్ధంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు.
Telangana Tourism | పురానాపూల్ బ్రిడ్జి ఇక పర్యాటక జోన్.. సీఎం రేవంత్ కీలక ప్రణాళిక
తెలంగాణ రాష్ట్రంలోని పర్యాటక రంగ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
Rythu Bharosa | ఏడు ఎకరాల వరకు రైతు భరోసా జమ
రాష్ట్రంలోని రైతులకు రైతు భరోసా కింద ప్రభుత్వం నిధులను జమ చేస్తోంది. సోమవారం 7 ఎకరాల వరకు భూమి ఉన్న వారికి నిధులను విడుదల…
Mulugu Development Works | జిల్లా అభివృద్ధిపై మంత్రి సీతక్క రివ్యూ.. అధికారులకు కీలక సూచనలు
త్వరలోనే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ములుగు జిల్లాలో పర్యటించనున్నారని, ఆయన చేతుల మీదుగా పూర్తయిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నామని రాష్ట్ర మంత్రి…