Tag: Revanth Reddy

Poor Housing Scheme | పేదల సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యం : మంత్రి పొన్నం

పేదల సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు.

Hyderabad Metro Phase II | మెట్రో విస్తరణకు అనుమతి ఇవ్వాలి.. కేంద్రమంత్రులకు సీఎం లేఖ

మెట్రో ఫేజ్-II విస్తరణకు అనుమతులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రులకు లేఖ రాశారు.

KTR Kannepalli Visit | చేతగాని దద్దమ్మ ప్రభుత్వం.. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

KTR Kaleshwaram Visit | కాళేశ్వరం సందర్శనకు బయలుదేరిన కేటీఆర్​.. అడ్డుకుంటున్న పోలీసులు

కన్నెపల్లి పంప్‌హౌస్ సందర్శనకు బయలు దేరిన కేటీఆర్​ను పోలీసులు అడ్డుకుంటున్నారు.

KCR Farmhouses | కేసీఆర్​ కుటుంబానికి ఫామ్​హౌజ్​లు ఎక్కడివి : సీఎం రేవంత్​రెడ్డి

బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​పై సీఎం రేవంత్​రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆయన కుటుంబానికి అన్ని ఫామ్​హౌజ్​లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు.

Tribal Development Telangana | గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి : మంత్రి సీతక్క

రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సీఎం రేవంత్​రెడ్డి కృషి చేస్తున్నారని జిల్లా ఇన్​ఛార్జి మంత్రి సీతక్క అన్నారు.

Rythu Bharosa Funds | 6 ఎకరాల వరకు రైతు భరోసా జమ

ప్రభుత్వం ఆరు ఎకరాల్లోపు రైతులకు రైతు భరోసా జమ చేసింది. శనివారం రూ.545 కోట్లను విడుదల చేసింది.

Revanth Reddy Journey | జెడ్పీటీసీ నుంచి సీఎం వరకు.. రేవంత్​రెడ్డి 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం

సీఎం రేవంత్​రెడ్డి తన రాజకీయ జీవితంలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. తనను తొలిసారి జెడ్పీటీసీగా గెలిపించిన మిడ్జిల్​లో ఆయన నేడు పర్యటించనున్నారు.

Police Jobs Telangana | 20 వేల పోలీస్​ ఉద్యోగాలను భర్తీ చేయాలి : కేటీఆర్

రాష్ట్రంలో 20 వేల పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు.

Rythu Bharosa Funds | రైతులకు తీపి కబురు..5 ఎకరాల వారికి రైతు భరోసా నిధుల విడుదల

తెలంగాణలోని రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రతిష్టాత్మకమైన 'రైతు భరోసా' పథకం ద్వారా పంట పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తోంది.

Telangana Cabinet Decisions | కేబినెట్​ కీలక నిర్ణయం.. ఇకపై ఉపాధ్యాయులకూ మధ్యాహ్న భోజనం

ఆసుప‌త్రులను నిమ్స్ తరహాలో అభివృద్ధి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇక్కడ అందించే వైద్య సేవ‌ల‌కు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి LOC లు జారీ చేయాలని…

Telangana Teacher Meals | తెలంగాణ ఈ-కేబినెట్ కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో విద్యా రంగానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.