Tag: Revanth Reddy
KTR Rythu Bharosa | రూ.30 వేల కోట్ల రైతుభరోసా ఎగ్గొట్టిన ప్రభుత్వం : కేటీఆర్
కాంగ్రెస్ పాలనలో దాదాపు రూ. 30 వేల కోట్ల రైతుభరోసా ఎగ్గొట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
Sigachi Blast Compensation | సిగాచి బాధితులను మోసం చేసిన ప్రభుత్వం : హరీశ్రావు
సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటనలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందించాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు.
Telangana Employee Arrears | ఉద్యోగులకు మరో తీపికబురు.. రూ.2 వేల కోట్ల బకాయిల విడుదల
రూ.10 వేలలోపు విలువైన పెండింగ్ బిల్లులన్నింటినీ ప్రభుత్వం క్లియర్ చేసింది. ఈ క్రమంలో సుమారు 5 లక్షలకు పైగా టోకెన్లకు సంబంధించిన బిల్లులను చెల్లించినట్లు…
Musi River Project | ‘మూసీ’ బాధితులకు డబుల్ ఇళ్లు : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
అక్షరటుడే, వెబ్డెస్క్ : Musi River Project | మూసీ నది ప్రక్షాళనను రాష్ట్ర ప్రభుత్వం (State Government) ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే.…
Rythu Bharosa | మధిర రైతు సభ రద్దు.. హైదరాబాద్ వేదికగా కొత్త షెడ్యూల్
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఖమ్మం జిల్లా మధిరలో మంగళవారం జరగాల్సిన 'రైతు ఆశీర్వాద సభ'ను ప్రభుత్వం రద్దు చేసింది.
Jagadish Reddy Counter | సీఎంకు మాజీ మంత్రి జగదీశ్రెడ్డి కౌంటర్
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సంస్కారం, సబ్జెక్ట్ లేనివాళ్లే ఎత్తు గురించి మాట్లాడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Revanth Reddy Nalgonda | తోడేళ్లలా తిరుగుతున్నారు”.. కేటీఆర్, హరీశ్ రావులపై సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు
ప్రజా పాలనకు నాలుగు కోట్ల మంది ప్రజల ఆశీర్వాదం ఉందని, రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
KTR Vikarabad Meeting | కాంగ్రెస్ 420 హామీలు.. అమలులో సున్నా: కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమై, రైతులను, బడుగు బలహీన వర్గాలను తీవ్రంగా మోసం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
Eatala Rajender HYDRAA | హైడ్రాకు దమ్ముంటే బడా బాబులను జైల్లో పెట్టండి: రాజేందర్ ఈటల
హైదరాబాద్లోని బోయినపల్లి, అస్మత్పేట ప్రాంతాల్లో హైడ్రా (HYDRA) చేపట్టిన ఇళ్ల కూల్చివేతలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Harish Rao Comments | ఆ రాష్ట్రాలు తెలంగాణను ముంచుతుంటే వారితో రేవంత్ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు: హరీశ్ రావు
కర్ణాటకలో తుంగభద్ర ప్రాజెక్టు గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన ముగ్గురు ముఖ్యమంత్రుల భేటీ తీవ్ర చర్చనీయాంశమైంది.
KTR Warning to Police | వారిని ఎవరూ కాపాడలేరు.. పోలీసులకు కేటీఆర్ వార్నింగ్
సీఎం రేవంత్రెడ్డి ఆరిపోయే దీపమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పరిగి నియోజకవర్గంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడారు.
Drug Free Telangana | డ్రగ్ ఫ్రీ తెలంగాణే లక్ష్యం.. యువతకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సందేశం
అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.