Tag: Telangana News

Rythu Bharosa Funds | రైతు భరోసా నిధులు విడుదల..

హైదరాబాద్​ నగరంలోని శిల్ప కళావేదికలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్​రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర…

Pulse Polio | పల్స్ పోలియోను ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి

పల్స్ పోలియోను ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్​ అన్నారు.

Telangana Aerospace Hub | ఏరోస్పేస్​ హబ్​గా తెలంగాణ : ఉత్తమ్​ కుమార్​రెడ్డి

తెలంగాణను ఏరోస్పేస్​ హబ్​గా మారుస్తామని మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి తెలిపారు.

Telangana Cabinet Meeting | సచివాలయంలో జులై 2న కేబినెట్ అత్యవసర సమావేశం

తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి అత్యవసర సమావేశం జరగనుంది.

Siddapur Reservoir | సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులు వేగవంతం చేయాలి

వర్ని మండలం సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.

Kamareddy Moram Mining | పట్టపగలే దర్జాగా మొరం తవ్వకాలు.. పట్టించుకోని రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులు

కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని ఓ విలీన గ్రామంలో ప్రభుత్వ భూములు, చెరువులను ఆక్రమించి అక్రమ మొరం వ్యాపారం దర్జాగా సాగుతోంది.

Yadagirigutta Temple | యాదగిరిగుట్టలో తిరుమల విధానం.. భూ కేటాయింపులపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మరింత వైభవోపేతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది.

Nizamabad Council Meeting | వాడీవేడిగా కౌన్సిల్ ​సమావేశం.. సమస్యలపై కార్పొరేటర్ల నిలదీత

నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్​ కార్యాలయంలో మంగళవారం మేయర్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు

Bheemgal Palle Davakhana | పల్లె దవాఖానకు జాగా కరువు.. నిధులున్నా నిర్మాణానికి నోచుకోని వైనం

ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'పల్లె దవాఖాన' పథకం భీమ్‌గల్ మండలంలో రెండడుగులు ముందుకు.. మూడు అడుగులు వెనక్కు అన్నట్లుగా సాగుతోంది.

Bodhan Co-option Election | ముగిసిన బోధన్​ కో ఆప్షన్​ సభ్యుల ఎన్నిక

బోధన్​ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో బోధన్ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియను మంగళవారం నిర్వహించారు.

Minority Women Sewing Machines | మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం: షబ్బీర్ అలీ

మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు.

Hyderabad House Explosion | హైదరాబాద్​లో భారీ పేలుడు.. ఇల్లు ధ్వంసం

సరూర్‌నగర్​లో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ ఇల్లు ధ్వంసం అయింది.