Tag: Telangana News

Dichpally Highway | జాతీయ రహదారిపై బైక్​, ఆటో ఢీ..: పలువురికి తీవ్ర గాయాలు

డిచ్​పల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను బైక్​ ఢీకొట్టిన ఘటనలో 11 మందికి గాయాలయ్యాయి.

Revanth Reddy Review | ఆదాయ సమీకరణపై సీఎం రేవంత్ ఫోకస్.. అధికారులకు కఠిన ఆదేశాలు

రాష్ట్ర బడ్జెట్ లక్ష్యాలను పక్కాగా అమలు చేయాలని, ఆదాయ సమీకరణలో అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

Palle Davakhana | పల్లె దవాఖానా సేవలను సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి

పల్లె దవాఖానా సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి అన్నారు.

Bandi Bhageerath Bail | బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక మలుపు.. బాధితురాలికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు

పోక్సో కేసులో రిమాండ్ ఖైదీగా చర్లపల్లి జైలులో ఉన్న బండి భగీరథ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది.

Government Hospital | పేదలు ప్రభుత్వాస్పత్రిలో సేవలను వినియోగించుకోవాలి: అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

పేదలు ప్రభుత్వాస్పత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రైవేట్​ ఆస్పత్రులకు వెళ్లి అప్పులపాలు కావద్దని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ గుప్తా సూచించారు.

Kalvakuntla Kavitha | సక్సెస్​కు షార్ట్​కట్ లేదు.. కవిత కీలక వ్యాఖ్యలు

సక్సెస్​కు షార్ట్ కట్ లేదని, హార్డ్ వర్క్ ద్వారానే సక్సెస్ అవుతామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.

Bike Accident | కలెక్టరేట్​ సమీపంలో రెండు బైక్​లు ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు

నగర శివారులోని కలెక్టరేట్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైకులు ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

MVI Ravinder Reddy | ఉద్యోగ విమరణ పొందిన ఎంవీఐ రవీందర్ రెడ్డికి ఘనంగా వీడ్కోలు

పదవీ విరమణ పొందిన ఎంవీఐ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ 1990 నుంచి 2026 వరకు ఉమ్మడి మెదక్, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో విధులు నిర్వహించే…

Yadagirigutta Temple Board | యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటు.. చిరంజీవి భార్య కొణిదెల సురేఖకు చోటు

మంత్రి కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే వినోద్‌తో పాటు పలువురికి కూడా పాలక మండలిలో స్థానం దక్కింది.

Government Employees Degree | ప్రభుత్వ ఉద్యోగులు ముందస్తు అనుమతి లేకుండా రెగ్యులర్ డిగ్రీలు పూర్తి చేస్తే అవి చెల్లవు

జస్టిస్ పి. సామ్ కోశి మరియు జస్టిస్ లక్ష్మణ్ లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారిస్తూ ఈ క్రింది అంశాలను వెల్లడించింది.

Revanth Reddy Remarks | రాష్ట్రంలో తాగుడు కల్చర్​ తెచ్చిన కేసీఆర్​ : సీఎం రేవంత్​రెడ్డి

రాష్ట్రంలో కేసీఆర్​ అన్ని కల్చర్​లను నాశనం చేసి, తాగుడు కల్చర్​ తెచ్చారని సీఎం రేవంత్​రెడ్డి విమర్శించారు.

Bhadradri Ganja Seizure | భద్రాద్రిలో భారీ గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్ట్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి స్మగ్లర్ల గుట్టును పోలీసులు రట్టు చేశారు.