Shashi kiran Mottala
Kamareddy Municipality | బల్దియా సమావేశాల్లో పనికొచ్చే ఒక్క పనీ జరగట్లేదు..: బీజేపీ కౌన్సిలర్ల ఆరోపణ
మున్సిపాలిటీ సమావేశాల్లో ప్రజలకు అవసరం లేని అంశాలను ఎజెండాలో చేరుస్తున్నారని.. ఐదు నెలలుగా ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని కూడా జరగలేదని బీజేపీ కౌన్సిలర్లు…
BJYM District President | కేంద్ర పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం..
కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామని..బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంశీ గౌడ్ పేర్కొన్నారు.
Fake Land Registration | నకిలీ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్.. ముగ్గురి అరెస్ట్
నకిలీ పత్రాలతో అసలు యజమాని స్థానంలో మరొకరిని నిలబెట్టి భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించిన ముగ్గురు నిందితులు కటకటాలపాలయ్యారు.
Intermediate Education | ఆ జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలి.. విద్యార్థి సంఘాల డిమాండ్
నగరంలో అనుమతి లేకుండా కొనసాగుతున్న నారాయణ జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.
SC Reservations | రాబోయే ఎన్నికల్లో దళితులకు 15 శాతం రిజర్వేషన్లు కేటాయించాలి
రాబోయే ఎన్నికల్లో దళితులకు 15 శాతం రాజకీయ రిజర్వేషన్లు కేటాయించాలని తెలంగాణ బీజేపీ ఎస్సీ మోర్చా ప్రతినిధులు డిమాండ్ చేశారు.
Government Schools | సర్కారు వర్సెస్ ప్రైవేటు స్కూళ్లు.. సందిగ్ధంలో విద్యార్థుల తల్లిదండ్రులు
ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై నీలినీడలు అలుముకుంటున్నాయి.
Self Care Day | కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ‘స్వీయ సంరక్షణ దినోత్సవం’
జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్వీయ సంరక్షణ దినోత్సవాన్ని నిర్వహించారు.
Telangana Heavy Rains | రైతులకు గుడ్న్యూస్.. ఎల్లుండి నుంచి భారీ వర్షాలు
రాష్ట్రంలో ఎల్లుండి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Egg Prices | గుడ్డు ధరలు పైపైకి.. బెంబేలెత్తుతున్న వినియోగదారులు
రాష్ట్రంలో చికెన్, కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగాయి. దీంతో సామాన్యులు వాటిని కొనాలంటే ఆలోచిస్తున్నారు.
Nizamabad Handloom Society | చేనేత సంఘం అధ్యక్షురాలిగా రాజేశ్వరి ఎన్నిక
చేనేత సంఘం అధ్య క్షురాలిగా గుజ్జ రాజేశ్వరి ఎన్నికయ్యారు. నగరంలోని చేనేత సంఘం భవనంలో గురువారం ఎన్నికలు నిర్వహించారు.
Varahi Navaratri Festival | కనుల పండువగా వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు
నిజామాబాద్ నగరంలోని అమ్మవెంచర్లో నూతనంగా నిర్మించిన వారాహి మాత అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
Visible Policing Kamareddy | విజిబుల్ పోలీసింగ్తో శాంతి భద్రతలు బలోపేతం
విజిబుల్ పోలీసింగ్, నిరంతర పెట్రోలింగ్ ద్వారా శాంతిభద్రతలను మరింత బలోపేతం చేయాలని ఎస్పీ రాజేష్ చంద్ర అధికారులను ఆదేశించారు.
Degree Exam Scam | పరీక్షల్లో పాస్ పేరుతో ‘పైసా వసూల్’
తెలంగాణ యూనివర్సిటీలో వన్ టైం ఛాన్స్ పరీక్షలు రాసే విద్యార్థుల నుంచి కొందరు డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Rice Mill Raid | సీఎంఆర్ ఇవ్వని రైస్మిల్లులపై చర్యలు తీసుకుంటాం..
జిల్లాలో నిర్ణీత గడువులోగా ప్రభుత్వానికి సీఎంఆర్ ఇవ్వని రైస్మిల్లులపై చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ (స్థానికసంస్థలు) భుజంగరావు పేర్కొన్నారు.
Nirmala Sitharaman | సభ జరిగితే వాస్తవాలు బయట పడతాయి : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
నీట్ అంశంపై పార్లమెంట్లో చర్చ జరగకుండా కాంగ్రెస్ అడ్డుకుంటోందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.