shashi kiran Mottala

Shashi kiran Mottala

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Follow:
1549 Articles

CPS Employees Rally | నిజామాబాద్​కు చేరిన ఉద్యోగుల ‘జన జాగరణ యాత్ర’

సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ‘జన జాగరణ యాత్ర’ నిజామాబాద్ నగరానికి చేరుకుంది. ​

Stock Market Crash | మార్కెట్‌ను వీడని నష్టాలు.. నాలుగో రోజూ నేలచూపులే

దేశయ స్టాక్ మార్కెట్ వరుసగా నాలుగో సెషన్‌లోనూ నేలచూపులు చూసింది. సెన్సెక్స్ 262 పాయింట్లు, నిఫ్టీ 126 పాయింట్లు నష్టపోయాయి.

Madhavnagar ROB | మాధవనగర్​ వంతెనపై కాంగ్రెస్​ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం

మాధవనగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బక్కిని నర్సింలు…

Pocharam Bhaskar Reddy | ఘనంగా డీసీసీబీ మాజీ ఛైర్మన్​ పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఉమ్మడి జిల్లాల డీసీసీబీ మాజీ ఛైర్మన్​ పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలను కోటగిరి, పోతంగల్ మండలాల్లో ఘనంగా నిర్వహించారు.

Akhanda Rudrabhishekam | భక్తిశ్రద్ధలతో 72 గంటల అఖండ రుద్రాభిషేకం

బోధన్​ పట్టణంలో 72 గంటల పాటు నిర్వహించిన అఖండ రుద్రాభిషేకం విజయవంతంగా పూర్తయింది.

BMS Foundation Day | కార్మిక సంక్షేమమే బీఎంఎస్ ధ్యేయం : ఎమ్మెల్యే ధన్​పాల్​

కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా బీఎంఎస్​ను ప్రారంభించారని ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ పేర్కొన్నారు.

TJA Foundation Day | జర్నలిస్టుల హక్కుల సాధన, సామాజిక సేవే లక్ష్యం: టీజేఏ

జర్నలిస్టుల హక్కుల సాధన, సామాజిక సేవే లక్ష్యంగా టీజేఏ పని చేస్తోందని సంఘం అధ్యక్షుడు సాయి ప్రసాద్ పేర్కొన్నారు.

Fee Reimbursement Dues | ఫీజు బకాయిలపై బీజేపీ పోరుబాట

ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిల కోసం ఆందోళన చేపట్టనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావు తెలిపారు.

Road Safety Telangana | తెలంగాణలో రోడ్డు భద్రతకు కేంద్రం పెద్దపీట : ఎంపీ అర్వింద్​

రాష్ట్రంలో జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు.

Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్లకు ‘ఫైనల్​’ బిల్లు తిప్పలు.. ఎదురుచూస్తున్న లబ్ధిదారులు

ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న వారికి ఫైనల్ బిల్లు మంజూరు కాలేదు. దీంతో అప్పులకు వడ్డీ పెరిగిపోతుందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Illegal Sand Transport | ఇసుక అక్రమ రవాణాపై గ్రామస్తుల ఆగ్రహం.. ట్రాక్టర్ల అడ్డగింత

అక్రమంగా ఇసుక రవాణా చేనస్తున్న ట్రాక్టర్లను పొతంగల్​ మండలం కల్లూర్​లో గ్రామస్తులు అడ్డుకున్నారు.

Seasonal Diseases | సీజనల్​ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి

వర్షాకాలంలో సీజనల్​ వ్యాధులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమ్మర్​పల్లి హెల్త్​ సూపర్​వైజర్​ ఆకుల మారుతి సూచించారు.

Nasha Mukt Bharat | మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి..

మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని ఈగల్ ఫోర్స్ డీఎస్పీ సోమనాథం సూచించారు.

Jaspal Singh BJP | బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా జస్పాల్ సింగ్ నియామకం

నిజామాబాద్ జిల్లా బీజేపీ మైనార్టీ మోర్చా నూతన అధ్యక్షుడిగా జస్పాల్ సింగ్‌ నియమితులయ్యారు.

NEET Protest Telangana | ‘నీట్’​ విషయంలో కేంద్ర ప్రభుత్వానివి తప్పుడు విధానాలు..: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి

‘నీట్’ విషయంలో కేంద్ర ప్రభుత్వానివి తప్పుడు విధానాలని ప్రభుత్వ సలహాదారు, బోధన్ ​ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు.