Srinivas Kolluri
Chhattisgarh School Gayatri Mantra | బడుల్లో గాయత్రీ మంత్రం.. ఛత్తీస్గడ్ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఛత్తీస్గడ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో గాయత్రి మంత్రం పఠించాలని ఆదేశించింది.
Pawan Kalyan Fan | అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమానిని పరామర్శించిన పవన్
అరుధైన వ్యాధితో మంచానికే పరిమితం అయిన అభిమానిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరామర్శించారు.
Shabbir Ali Flexies | షబ్బీర్ అలీకి మద్దతుగా గాంధీ భవన్లో ఫ్లెక్సీలు
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి మద్దతుగా గాంధీభవన్లో ఫ్లెక్సీలు ఏర్పాటు కావడం చర్చనీయాంశంగా మారింది.
Harish Rao Allegations | హరీశ్రావుకు మంత్రులు పొన్నం, అడ్లూరి కౌంటర్
హరీశ్రావుకు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కౌంటర్ ఇచ్చారు. కరీంనగర్ వారు బుధవారం మాట్లాడారు.
Rythu Bharosa Funds | అన్నదాతలకు గుడ్న్యూస్.. త్వరలో రైతు భరోసా
అన్నదాతలకు గుడ్ న్యూస్.. ఈ నెలాఖరులోగా రైతు భరోసా జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
Panipuri Food Poisoning | పానీపూరి తిని 20 మంది చిన్నారులకు అస్వస్థత
సిరిసిల్ల జిల్లాలోపానీపూరి తిని 20 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. అందులో ఓ బాలుడి పరిస్థితి విషమంగా ఉంది.
Women Staff Harassment | తెయూలో మహిళా సిబ్బందిపై వేధింపులు.. హద్దులు మీరుతున్న కొందరు ప్రొఫెసర్ల ప్రవర్తన
తెలంగాణ యూనివర్సిటీలో కొందరు ప్రొఫెసర్లు మహిళా సిబ్బందితో అనుచితంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
Contractor Issues Resolution | కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరిస్తాం : మంత్రి కోమటిరెడ్డి
రాష్ట్రంలో కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు.
ACB Raids | సర్వే అండ్ ల్యాండ్స్ డిప్యూటీ డైరెక్టర్ అరెస్ట్.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు
అక్రమాస్తుల కేసులో సర్వే అండ్ ల్యాండ్స్ డిప్యూటీ డైరెక్టర్ నరహరిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
Drinking Water Waste | తాగునీరు వృథా.. రూ.10 వేలు ఫైన్ వేసిన అధికారులు
హైదరాబాద్లో తాగునీరు వృథా చేసిన ఓ వ్యక్తికి అధికారులు రూ.10 వేల జరిమానా వేశారు.
Adilabad Airport | ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్కు వేగంగా అడుగులు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టు కోసం భూసేకరణ ప్రక్రియను పారదర్శకతతో చేపడతామని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు.
Urea Supply | రైతు వేదికల్లో యూరియా పంపిణీ చేయాలి : సీఎం రేవంత్
ఎరువుల పంపిణీలో పారదర్శకత, వేగం పెంచేందుకు చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు.
SP Rajesh Chandra | నేర చరిత్ర కలిగిన వారిపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి: ఎస్పీ రాజేష్ చంద్ర
నేర చరిత్ర కలిగిన వారిపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. భిక్కనూరు పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు.
Stock Market Rally | మూడో రోజూ లాభాల్లోనే..
దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా మూడో సెషన్లోనూ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 544 పాయింట్లు, నిఫ్టీ 135 పాయింట్లు పెరిగాయి.
Redmi Turbo 5 | పవర్ ఫుల్ ప్రాసెసర్తో రెడ్మీ ఫోన్ విడుదల
అక్షరటుడే, వెబ్డెస్క్: Redmi Turbo 5 | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ అయిన రెడ్మీ భారత మార్కెట్లోకి మరో…