Tag: congress government

Bonalu Funds Telangana | బోనాల ఉత్సవాలకు తక్కువ నిధులా? రాష్ట్ర ప్రభుత్వంపై బండి సంజయ్ ఫైర్

బోనాల ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులపై కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ తీవ్ర అసంతృప్తి…

Harish Rao Remarks | నిరుద్యోగులపై ప్రభుత్వం కక్ష: హరీశ్​రావు

విద్యార్థులు, నిరుద్యోగులు అంటే ప్రభుత్వానికి ఎందుకు ఇంత కక్ష అని మాజీ మంత్రి హరీశ్​రావు ప్రశ్నించారు.

 Karnataka Cabinet Expansion | కర్ణాటక మంత్రివర్గ విస్తరణ..

కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు.

Madhavnagar ROB | మాధవనగర్​ వంతెనపై కాంగ్రెస్​ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం

మాధవనగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బక్కిని నర్సింలు…

 Indiramma Houses | త్వరలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు!

రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను త్వరలో ప్రభుత్వం మంజూరు చేయనుంది. గుడిసెల్లో నివాసం ఉండేవారికి తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం.

Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్​ నగరంలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

KTR Warning | యువత, రైతులు కలిసి కాంగ్రెస్‌ను తన్ని తరిమేస్తారు: కేటీఆర్

యువత చేతిలో ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వానికి పట్టిన గతే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా పడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

TPCC Chief | పదేళ్ల బీఆర్​ఎస్​ అరాచక పాలనను ప్రజలు మరిచిపోలేదు : టీపీసీసీ చీఫ్​

పదేళ్ల బీఆర్ఎస్ అరాచక పాలనను ప్రజలు మర్చిపోలేదని టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్​ కుమార్​ గౌడ్ అన్నారు.

TPCC Chief | 70వేల ఉద్యోగాలిచ్చాం.. బీఆర్​ఎస్​తో చర్చకు సిద్ధం : టీపీసీసీ చీఫ్​

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కల్పించిన ఉద్యోగాలపై చర్చకు బీఆర్​ఎస్​తో ఎనీటైం సిద్ధంగా ఉన్నామని టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

Dhanpal Suryanarayana | అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ హౌస్ అరెస్ట్

నిజామాబాద్​ అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణను పోలీసులు హౌస్​ అరెస్ట్​ చేశారు.

Harish Rao | ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు రక్షణ కరువు : హరీశ్​రావు

బాన్సువాడ ఆస్పత్రిలో ప్రసవించి అస్వస్థతకు గురైన బాలింతలను మాజీ మంత్రి హరీశ్​రావు పరామర్శించారు.

Revanth Reddy | 2034 వరకు అధికారం మాదే : సీఎం రేవంత్​రెడ్డి

రాష్ట్రంలో 2034 వరకు కాంగ్రెస్​ అధికారంలో ఉంటుందని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు.