Tag: congress government

Harish Rao Jupally Challenge | అప్పులపై జూపల్లికి హరీశ్ రావు లేఖ.. ప్రెస్ క్లబ్‌కు చేరుకున్న మంత్రులు

తెలంగాణ అప్పులపై మంత్రి జూపల్లి కృష్ణారావు , మాజీ మంత్రి హరీశ్ రావు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.

Bhatti Vikramarka Comments | హరీశ్‌రావువి పచ్చి అబద్ధాలు.. బీఆర్ఎస్ పాలనలో రూ. 8.21 లక్షల కోట్ల అప్పు: భట్టి విక్రమార్క

తెలంగాణ ఆర్థిక స్థితిగతులపై మాజీ మంత్రి హరీశ్‌రావు చేస్తున్న వ్యాఖ్యలను ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు.

Harish Rao Comments | మంత్రి జూపల్లి తీరుపై హరీశ్‌రావు సెటైర్లు..

మంత్రి జూపల్లి కృష్ణారావు తీరుపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Harish Rao Counter | రైతుల పేరుతో కొత్త డ్రామాలు.. సీఎంకు హరీశ్​రావు కౌంటర్​

హామీల అమలులో పూర్తిగా విఫలమైన సీఎం రేవంత్​రెడ్డి దాని నుండి ప్రజల దృష్టి మరల్చేందుకు రైతుల పేరుతో కొత్త డ్రామాలు ఆడుతున్నారని హరీశ్​రావు అన్నారు.

KTR Rythu Bharosa | రూ.30 వేల కోట్ల రైతుభరోసా ఎగ్గొట్టిన ప్రభుత్వం : కేటీఆర్​

కాంగ్రెస్​ పాలనలో దాదాపు రూ. 30 వేల కోట్ల రైతుభరోసా ఎగ్గొట్టారని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​ విమర్శించారు.

Ponnam Prabhakar | రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొన్నం

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులతో కలిసి నాగలి దున్ని, విత్తనాలు చల్లి వ్యవసాయ…

KTR Vikarabad Meeting | కాంగ్రెస్ 420 హామీలు.. అమలులో సున్నా: కేటీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమై, రైతులను, బడుగు బలహీన వర్గాలను తీవ్రంగా మోసం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.

Eatala Rajender Criticism | అసైన్​మెంట్ భూములు కాజేస్తున్న ప్రభుత్వం : ఎంపీ ఈటల

రాష్ట్ర ప్రభుత్వం అసైన్​మెంట్​ భూముల రికార్డులను తారుమారు చేసి, కాజేయాలని చూస్తోందని ఎంపీ ఈటల రాజేందర్​ ఆరోపించారు.

KTR Warning to Police | వారిని ఎవరూ కాపాడలేరు.. పోలీసులకు కేటీఆర్​ వార్నింగ్​

సీఎం రేవంత్​రెడ్డి ఆరిపోయే దీపమని బీఆర్​ఎస్ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​ అన్నారు. పరిగి నియోజకవర్గంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడారు.

Karnataka Cabinet Expansion | కర్ణాటక కేబినెట్ విస్తరణ.. లాబీయింగ్‌పై హైకమాండ్ ఆగ్రహం

కర్ణాటకలో డీకే శివకుమార్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరినప్పటికీ, మంత్రివర్గ విస్తరణ వ్యవహారం కాంగ్రెస్ హైకమాండ్‌కు తలనొప్పిగా మారింది.

Urea App Protest | రైతులను అణచివేస్తే ఉద్యమం ఉద్ధృతం చేస్తాం: జాజాల సురేందర్

గత ఏడాది వరదల్లో దెబ్బతిన్న లింగంపల్లి వంతెన నిర్మాణం ఇప్పటికీ పూర్తికాలేదని ఎమ్మెల్యే మదన్ మోహన్‌పై విమర్శలు గుప్పించారు.

BRS Farmers Criticism | రైతులపై కాంగ్రెస్‌ వైఖరి ద్రోహపూరితంగా ఉంది: బీఆర్​ఎస్​ నేతల విమర్శ

అక్షరటుడే భీమ్ గల్ (వేల్పూర్): BRS Farmers Criticism | తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే అన్నపూర్ణగా నిలిపిన రైతాంగాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా నిరాశపరుస్తూ,…