Tag: congress government
Nizamabad Irrigation Issues | 18 ఏళ్లుగా ఇందూరును ఎడారిగా మార్చిన కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు : దినేష్ కులాచారి
ఇందూరును 18 ఏళ్లుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఎడారిగా మార్చాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఆరోపించారు.
BRS Yuva Sangrama Sabha | బీఆర్ఎస్కు షాక్.. యువ సంగ్రామ సదస్సుకు అనుమతి నిరాకరణ
బీఆర్ఎస్కు పోలీసులు షాక్ ఇచ్చారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు అనుమతి ఇవ్వలేదు.
KTR Statement | ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెస్ : కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
Sitarama Project | బీఆర్ఎస్ కక్ష కట్టి.. సీతారామ ప్రాజెక్టును గాలికి వదిలేసింది: మంత్రి పొంగులేటి
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు బీఆర్ఎస్ పార్టీని సరిగ్గా ఆదరించలేదనే కోపంతో, ఆ పార్టీ నేతలు అత్యంత కీలకమైన 'సీతారామ ప్రాజెక్టు'తో పాటు అనేక…
Kannepalli Pump House | బ్యారేజీల సమస్య వస్తే రాజీనామా చేస్తాం.. ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఛాలెంజ్
కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.
Bhatti Vikramarka | మహిళల ఆర్థికాభివృద్ధికి పెద్దపీట.. భట్టి విక్రమార్క కీలక ప్రకటన
రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు.
Bandi Sanjay | కాంగ్రెస్ నేతలకు ఉచిత నేత్ర పరీక్షలు చేయించండి: బండి సంజయ్
హైదరాబాద్లోని చెరువుల ఆక్రమణలు, హైడ్రా కూల్చివేతలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Etela Rajender | కాళేశ్వరంపై కాంగ్రెస్ వాదన దుర్మార్గం: ఈటల రాజేందర్
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Revanth Reddy Leadership | రేవంత్ రెడ్డే తెలంగాణకు సరైన నాయకుడు : ధర్మపురి సంజయ్
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Revanth Reddy Leadership | రాష్ట్రానికి రేవంత్రెడ్డి (CM Revanth reddy) సరైన నాయకుడని మాజీ మేయర్, మున్నూరు కాపు…
Revanth Reddy | హైదరాబాద్లో లక్ష ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తాం : సీఎం రేవంత్రెడ్డి
హైదరాబాద్లో లక్ష ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు.
Kishan Reddy HYDRA | పేదలకు బుల్డోజర్లు.. ఎంఐఎంకు రక్షణ: రేవంత్ సర్కార్పై కిషన్ రెడ్డి ఫైర్
హైడ్రా కూల్చివేతల్లో ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు.
KTR Kannepalli Tour | కన్నెపల్లి పంప్హౌస్కు చేరుకున్న కేటీఆర్ బృందం
కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఆంక్షలను ధిక్కరిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పంప్హౌస్కు చేరుకున్నారు.