Tag: Mahesh Kumar Goud

Mahesh Kumar Goud | దమ్ముంటే నా ఆడియోలు, వీడియోలు బయటపెట్టాలి: పీసీసీ చీఫ్

క్షుద్ర పూజల అంశంపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు మరోసారి బహిరంగంగా వివరణ ఇవ్వాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.

Vemula Prashanth Reddy | నిధులివ్వకుండా అభివృద్ధిపై అసత్యాలు చెబుతున్న కాంగ్రెస్

మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నాయకత్వంలో భీమ్‌గల్‌ ప్రాంతం ప్రగతి సాధించిందని బీఆర్‌ఎస్ నాయకులు స్పష్టం చేశారు.

Mahesh Kumar Goud | డబుల్ బెడ్ రూంల పేరుతో మోసం చేసింది కేసీఆర్​ కాదా : పీసీసీ చీఫ్​

డబుల్​ బెడ్​ రూం ఇళ్ల పేరుతో కేసీఆర్​ ప్రజలను మోసం చేశారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్​ గౌడ్​ అన్నారు.

Bonalu Festival | బోనాలు సమాజంలో ఐక్యత, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయి : పీసీసీ చీఫ్​

బోనాలు సమాజంలో ఐక్యత, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్​కుమార్​ గౌడ్​ అన్నారు.

RS Praveen Kumar | క్షుద్ర రాజకీయానికి తెరలేపిన కాంగ్రెస్​ : ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​

క్షుద్ర పూజలు అంటూ కాంగ్రెస్ నేతలు క్షుద్ర రాజకీయానికి తెరలేపారని బీఆర్​ఎస్​ ప్రధాన కార్యదర్శి ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ అన్నారు.

Telangana Nominated Posts | నామినేటెడ్ పదవుల భర్తీకి కాంగ్రెస్ కసరత్తు..సీనియర్లకు పెద్దపీట, ఆశావహుల్లో పెరిగిన ఆశలు

సామాజిక సమతుల్యతతో పాటు పార్టీకి సేవలందించిన వారికి న్యాయం జరిగేలా ఎంపిక ప్రక్రియ ఉండాలని నాయకత్వం అభిప్రాయపడింది.

MLA MP Age Limit | ఎమ్మెల్యే, ఎంపీగా పోటీకి 21 ఏళ్లకే అర్హత.. సీఎం కీలక వ్యాఖ్యలు

ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసే అర్హత వయసును 21 ఏళ్లకు తగ్గించాలని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు.

Nizamabad City | వర్షాకాలంలో నగరంలో ప్రజలకు ఇబ్బందులు ఉండొద్దు: ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

వర్షాకాలంలో నగరంలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు.

PCC Chief Visit | ఉమామహేశ్వరాలయంలో పీసీసీ చీఫ్​ ప్రత్యేక పూజలు

నిజామాబాద్​ నగరంలోని ఉమామహేశ్వర ఆలయంలో పీసీసీ చీఫ్​ బొమ్మ మహేశ్​కుమార్​ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Revanth Reddy Warning | కాంగ్రెస్​ నేతలకు సీఎం రేవంత్​ వార్నింగ్​

కాంగ్రెస్​ నేతలకు సీఎం రేవంత్​రెడ్డి వార్నింగ్​ ఇచ్చారు. ఆగస్టు 3 వరకు గాంధీ భవన్​కు రావొద్దన్నారు.

Manala Mohan Reddy | బీఆర్‌ఎస్‌ చేసిన పాపాలే రాష్ట్రానికి శాపాలు : డీసీసీ మాజీ అధ్యక్షుడు మానాల

బీఆర్‌ఎస్‌ హయాంలో చేసిన పాపాలే నేడు తెలంగాణ రాష్ట్రానికి శాపాలుగా మారాయని కాంగ్రెస్​ జిల్లా మాజీ అధ్యక్షుడు మానాల మోహన్​రెడ్డి అన్నారు.

Mettu Samson Nizamabad Congress | కాంగ్రెస్​లో ముప్పై ఏళ్ల నమ్మకానికి మిగిలింది అవమానాలేనా? నిజామాబాద్ రూరల్‌లో ఓ సీనియర్​ నేత ప్రశ్న.. నెట్టింట వైరల్​!

"నిన్న మొన్నటి దాకా బీఆర్‌ఎస్, బీజేపీల్లో ఉండి కాంగ్రెస్ సిద్ధాంతాలను తిట్టిన నాయకులు నేడు అధికారంలోకి రాగానే వేదికల మీద అగ్రభాగాన కూర్చుంటుంటే, ముప్పై…