Tag: Mahesh Kumar Goud
Mahesh Kumar Goud | దమ్ముంటే నా ఆడియోలు, వీడియోలు బయటపెట్టాలి: పీసీసీ చీఫ్
క్షుద్ర పూజల అంశంపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు మరోసారి బహిరంగంగా వివరణ ఇవ్వాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.
Vemula Prashanth Reddy | నిధులివ్వకుండా అభివృద్ధిపై అసత్యాలు చెబుతున్న కాంగ్రెస్
మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి నాయకత్వంలో భీమ్గల్ ప్రాంతం ప్రగతి సాధించిందని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు.
Mahesh Kumar Goud | డబుల్ బెడ్ రూంల పేరుతో మోసం చేసింది కేసీఆర్ కాదా : పీసీసీ చీఫ్
డబుల్ బెడ్ రూం ఇళ్ల పేరుతో కేసీఆర్ ప్రజలను మోసం చేశారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ అన్నారు.
Bonalu Festival | బోనాలు సమాజంలో ఐక్యత, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయి : పీసీసీ చీఫ్
బోనాలు సమాజంలో ఐక్యత, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్కుమార్ గౌడ్ అన్నారు.
RS Praveen Kumar | క్షుద్ర రాజకీయానికి తెరలేపిన కాంగ్రెస్ : ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
క్షుద్ర పూజలు అంటూ కాంగ్రెస్ నేతలు క్షుద్ర రాజకీయానికి తెరలేపారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు.
Telangana Nominated Posts | నామినేటెడ్ పదవుల భర్తీకి కాంగ్రెస్ కసరత్తు..సీనియర్లకు పెద్దపీట, ఆశావహుల్లో పెరిగిన ఆశలు
సామాజిక సమతుల్యతతో పాటు పార్టీకి సేవలందించిన వారికి న్యాయం జరిగేలా ఎంపిక ప్రక్రియ ఉండాలని నాయకత్వం అభిప్రాయపడింది.
MLA MP Age Limit | ఎమ్మెల్యే, ఎంపీగా పోటీకి 21 ఏళ్లకే అర్హత.. సీఎం కీలక వ్యాఖ్యలు
ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసే అర్హత వయసును 21 ఏళ్లకు తగ్గించాలని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.
Nizamabad City | వర్షాకాలంలో నగరంలో ప్రజలకు ఇబ్బందులు ఉండొద్దు: ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్
వర్షాకాలంలో నగరంలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు.
PCC Chief Visit | ఉమామహేశ్వరాలయంలో పీసీసీ చీఫ్ ప్రత్యేక పూజలు
నిజామాబాద్ నగరంలోని ఉమామహేశ్వర ఆలయంలో పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Revanth Reddy Warning | కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ వార్నింగ్
కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఆగస్టు 3 వరకు గాంధీ భవన్కు రావొద్దన్నారు.
Manala Mohan Reddy | బీఆర్ఎస్ చేసిన పాపాలే రాష్ట్రానికి శాపాలు : డీసీసీ మాజీ అధ్యక్షుడు మానాల
బీఆర్ఎస్ హయాంలో చేసిన పాపాలే నేడు తెలంగాణ రాష్ట్రానికి శాపాలుగా మారాయని కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి అన్నారు.
Mettu Samson Nizamabad Congress | కాంగ్రెస్లో ముప్పై ఏళ్ల నమ్మకానికి మిగిలింది అవమానాలేనా? నిజామాబాద్ రూరల్లో ఓ సీనియర్ నేత ప్రశ్న.. నెట్టింట వైరల్!
"నిన్న మొన్నటి దాకా బీఆర్ఎస్, బీజేపీల్లో ఉండి కాంగ్రెస్ సిద్ధాంతాలను తిట్టిన నాయకులు నేడు అధికారంలోకి రాగానే వేదికల మీద అగ్రభాగాన కూర్చుంటుంటే, ముప్పై…