Tag: Revanth Reddy
Telangana Sports Development | రూ. 50.73 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
అక్షరటుడే, వెబ్డెస్క్: Telangana Sports Development | రాష్ట్రంలో క్రీడారంగ అభివృద్ధికి పలు జిల్లాల్లో మినీ స్టేడియంల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి…
Revanth Reddy Education | విద్యాశాఖను వికాసం వైపు నడిపిస్తున్నాం : సీఎం రేవంత్రెడ్డి
విధ్వంసమైన విద్యాశాఖను వికాసం వైపు నడిపిస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు.
Gandhi Sarovar Project | గాంధీ సరోవర్ ప్రాజెక్ట్కు రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్కు రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ బాపు ఘాట్ వద్ద గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ పనులకు ఆమోదం తెలిపింది.
Revanth Reddy Warning | ప్రభుత్వ భూముల్ని కబ్జా చేస్తే వీపులు సున్నం చేస్తాం : సీఎం వార్నింగ్
ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే వీపులు సున్నం చేస్తానని సీఎం హెచ్చరించారు. ఎవరు అడ్డు పడినా మూసీ ప్రక్షాళన చేసి తీరుతానన్నారు.
Vana Mahotsavam 2026 | వన మహోత్సవం ప్రారంభించిన సీఎం
వన మహోత్సవం కార్యక్రమాన్ని సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలో ఆయన మొక్కలు నాటారు.
Rythu Bharosa Funds | రైతు భరోసాపై అప్డేట్.. 30న నిధులు విడుదల
రైతు భరోసా నిధులను ప్రభుత్వం ఈ నెల 30న విడుదల చేయనుంది. ఈ మేరకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Rythu Bharosa Funds | రైతులకు గుడ్న్యూస్.. 26న రైతు భరోసా విడుదల
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్న్యూస్ చెప్పింది. వానాకాలం సాగు సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధులను ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు తెలిపింది.
Armoor Urban Park | ముస్తాబైన ఆర్మూర్ అరణ్య అర్బన్ పార్క్.. ప్రారంభించనున్న సీఎం రేవంత్రెడ్డి
నిజామాబాద్ జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ఆర్మూర్ అరణ్య అర్బన్ పార్క్ ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. సీఎం రేవంత్రెడ్డి గురువారం వర్చువల్గా ఈ పార్క్ను ప్రారంభించనున్నారు.
Harish Rao Criticism | పిల్లల ముందు రాజకీయాలేనా.. సీఎంపై హరీశ్రావు విమర్శలు
అక్షరటుడే, వెబ్డెస్క్: Harish Rao Criticism | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్రావు ఫైర్ అయ్యారు. పిల్లల ముందు కూడా రాజకీయాలేనా అని…
Telangana Public School | మెస్సీ రాకపై విమర్శలా? ప్రతిపక్షాలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 కోట్ల వ్యయంతో అత్యాధునిక వసతులతో నిర్మించిన 'తెలంగాణ పబ్లిక్ స్కూల్'ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Telangana Public School | ఆరుట్లలో పబ్లిక్ స్కూల్ ప్రారంభం.. విద్యార్థులతో ఫుట్బాల్ ఆడిన సీఎం
రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన 'తెలంగాణ పబ్లిక్ స్కూల్'ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Rythu Bharosa Funds | అన్నదాతలకు గుడ్న్యూస్.. త్వరలో రైతు భరోసా
అన్నదాతలకు గుడ్ న్యూస్.. ఈ నెలాఖరులోగా రైతు భరోసా జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.