Tag: Revanth Reddy

Telangana Sports Development | రూ. 50.73 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Telangana Sports Development | రాష్ట్రంలో క్రీడారంగ అభివృద్ధికి పలు జిల్లాల్లో మినీ స్టేడియంల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి…

Revanth Reddy Education | విద్యాశాఖను వికాసం వైపు నడిపిస్తున్నాం : సీఎం రేవంత్​రెడ్డి

విధ్వంసమైన విద్యాశాఖను వికాసం వైపు నడిపిస్తున్నామని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు.

Gandhi Sarovar Project | గాంధీ సరోవర్‌ ప్రాజెక్ట్‌కు రక్షణ శాఖ గ్రీన్‌ సిగ్నల్‌

గాంధీ సరోవర్‌ ప్రాజెక్ట్‌కు రక్షణ శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. హైదరాబాద్‌ బాపు ఘాట్‌ వద్ద గాంధీ సరోవర్‌ ప్రాజెక్ట్‌ పనులకు ఆమోదం తెలిపింది.

Revanth Reddy Warning | ప్రభుత్వ భూముల్ని కబ్జా చేస్తే వీపులు సున్నం చేస్తాం : సీఎం వార్నింగ్​

ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే వీపులు సున్నం చేస్తానని సీఎం హెచ్చరించారు. ఎవరు అడ్డు పడినా మూసీ ప్రక్షాళన చేసి తీరుతానన్నారు.

Vana Mahotsavam 2026 | వన మహోత్సవం ప్రారంభించిన సీఎం

వన మహోత్సవం కార్యక్రమాన్ని సీఎం రేవంత్​రెడ్డి ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలో ఆయన మొక్కలు నాటారు.

Rythu Bharosa Funds | రైతు భరోసాపై అప్​డేట్​.. 30న నిధులు విడుదల

రైతు భరోసా నిధులను ప్రభుత్వం ఈ నెల 30న విడుదల చేయనుంది. ఈ మేరకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Rythu Bharosa Funds | రైతులకు గుడ్​న్యూస్​.. 26న రైతు భరోసా విడుదల

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్​న్యూస్​ చెప్పింది. వానాకాలం సాగు సీజన్​కు సంబంధించిన రైతు భరోసా నిధులను ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు తెలిపింది.

Armoor Urban Park | ముస్తాబైన ఆర్మూర్​ అరణ్య అర్బన్​ పార్క్​.. ప్రారంభించనున్న సీఎం రేవంత్​రెడ్డి

నిజామాబాద్​ జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ఆర్మూర్​ అరణ్య అర్బన్​ పార్క్​ ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. సీఎం రేవంత్​రెడ్డి గురువారం వర్చువల్​గా ఈ పార్క్​ను ప్రారంభించనున్నారు.

Harish Rao Criticism | పిల్లల ముందు రాజకీయాలేనా.. సీఎంపై హరీశ్​రావు విమర్శలు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Harish Rao Criticism | ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్​రావు ఫైర్​ అయ్యారు. పిల్లల ముందు కూడా రాజకీయాలేనా అని…

Telangana Public School | మెస్సీ రాకపై విమర్శలా? ప్రతిపక్షాలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 కోట్ల వ్యయంతో అత్యాధునిక వసతులతో నిర్మించిన 'తెలంగాణ పబ్లిక్ స్కూల్'ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

Telangana Public School | ఆరుట్లలో పబ్లిక్ స్కూల్ ప్రారంభం.. విద్యార్థులతో ఫుట్‌బాల్ ఆడిన సీఎం

రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన 'తెలంగాణ పబ్లిక్ స్కూల్'ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

Rythu Bharosa Funds | అన్నదాతలకు గుడ్​న్యూస్​.. త్వరలో రైతు భరోసా

అన్నదాతలకు గుడ్​ న్యూస్​.. ఈ నెలాఖరులోగా రైతు భరోసా జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.