Tag: Telangana farmers

Fertilizer Booking | రైతులకు అలర్ట్​.. ఇక అన్ని ఎరువులు యాప్​లో బుక్​ చేయాల్సిందే..

రాష్ట్రంలో ఇక నుంచి ఎరువులు కొనుగోలు చేయాలంటే యాప్​ ద్వారానే బుక్​ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధానం ఈ నెల 6 నుంచి అమలులోకి…

Karnataka Projects | కర్ణాటక ప్రాజెక్ట్​లతో తెలంగాణకు నష్టం.. బీఆర్​ఎస్​ నాయకుల నిరసన

కర్ణాటక ప్రభుత్వం భీమా నదిపై నిర్మిస్తున్న అక్రమంగా ప్రాజెక్టులతో తెలంగాణకు నష్టం జరుగుతుందని బీఆర్​ఎస్​ నాయకులు అన్నారు.

Telangana Rain Alert | రైతులకు గుడ్​న్యూస్​.. నేటి నుంచి వర్షాలు

తెలంగాణలో నేటి నుంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Krishna River Flood | కృష్ణా నదికి వరద.. రైతుల్లో ఆశలు

ఎగువన కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి వరద మొదలైంది. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలకు ఇన్​ఫ్లో వస్తోంది.

Telangana Reservoirs | అడుగంటిన ప్రాజెక్ట్​లు.. ఆందోళనలో రైతన్నలు..

వానాకాలం సీజన్ మొదలైనా వర్షాలు సరిగా కురవకపోవడంతో ఉమ్మడి జిల్లాల్లో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోవడంతో…

Harish Rao Devadula | నీళ్లున్నా.. పంటలు ఎండబెడుతున్న ప్రభుత్వం : హరీశ్​రావు

దేవాదుల నుంచి పూర్తిస్థాయిలో నీటిని ఎందుకు ఎత్తిపోయడం లేదని మాజీ మంత్రి హరీశ్​రావు ప్రశ్నించారు.

Crop Bonus | అన్ని పంటలకు బోనస్ ప్రకటించాలి: అర్బన్ ఎమ్మెల్యే

వరితో పాటు ఇతర పంటలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ చెల్లించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ గుప్తా డిమాండ్​ చేశారు.

Harish Rao | రైతుల పట్ల రేవంత్ సర్కారు రాక్షస పాలన: హరీశ్ రావు

సిద్ధిపేటలో రైతుల మహా పాదయాత్రకు మద్దతుగా పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్ రావు, రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

El Nino Telangana | ఎల్​నినో సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం : మంత్రి తుమ్మల

ఎల్​నినోతో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Ponguleti Srinivasa Reddy | గుడ్ న్యూస్.. త్వరలో మరో 20 వేల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్: మంత్రి పొంగులేటి

తమది ప్రజా ప్రభుత్వమని, పేదల సంక్షేమం , రైతుల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

Etela Rajender | కాళేశ్వరంపై కాంగ్రెస్ వాదన దుర్మార్గం: ఈటల రాజేందర్

రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Rythu Bharosa Scheme | నేడు రైతు ఆశీర్వాద సభ.. రూ.వెయ్యి కోట్లు విడుదల చేయనున్న సీఎం

ఖమ్మం జిల్లాలో శుక్రవారం రైతు ఆశీర్వాద సభ నిర్వహించనున్నారు. ఈ సభకు సీఎం రేవంత్​రెడ్డి హాజరై రైతు భరోసా నిధులను విడుదల చేస్తారు.