Tag: Telangana farmers

Rythu Bharosa | 9 రోజుల్లో ‘రైతు భరోసా’ పూర్తి చేస్తాం : మంత్రి పొన్నం

రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లను అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్​ తెలిపారు.

Rythu Bharosa Funds | నేడు అన్నదాతల ఖాతాల్లోకి రైతు భరోసా

వానాకాలం సీజన్​కు సంబంధించిన రైతు భరోసా నిధులను సీఎం రేవంత్​రెడ్డి మంగళవారం విడుదల చేయనున్నారు.

Rythu Bharosa Funds | కర్షకుల ఖాతాల్లోకి వర్షాకాలం రైతు భరోసా నిధులు.. ముహూర్తం రేపే!

రైతు భరోసాతో పాటు నాణ్యమైన విత్తనాల సరఫరా, ఎరువుల అందుబాటు, సాగునీటి సౌకర్యాల కల్పన వంటి చర్యలు కూడా చేపడుతోంది.

Rythu Bharosa | మధిర రైతు సభ రద్దు.. హైదరాబాద్ వేదికగా కొత్త షెడ్యూల్

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఖమ్మం జిల్లా మధిరలో మంగళవారం జరగాల్సిన 'రైతు ఆశీర్వాద సభ'ను ప్రభుత్వం రద్దు చేసింది.

Telangana Urea Supply | రామగుండంలో తయారయ్యే ఎరువులు తెలంగాణకే దక్కాలి: మంత్రి పొన్నం

రాష్ట్రానికి అవసరమైన యూరియాను సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

Urea Protest | యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు.. జాతీయ రహదారిపై రాస్తారోకో

నాగిరెడ్డిపేట్ మండలం ధర్మారెడ్డి గ్రామ రైతులు బుధవారం యూరియా కోసం జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.

Urea App Protest | రైతులను అణచివేస్తే ఉద్యమం ఉద్ధృతం చేస్తాం: జాజాల సురేందర్

గత ఏడాది వరదల్లో దెబ్బతిన్న లింగంపల్లి వంతెన నిర్మాణం ఇప్పటికీ పూర్తికాలేదని ఎమ్మెల్యే మదన్ మోహన్‌పై విమర్శలు గుప్పించారు.

Farmer Welfare | రైతు ప్రయోజనాలను కాపాడడమే ప్రభుత్వ ధ్యేయం: ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి

రైతాంగ ప్రయోజనాలను కాపాడడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి అన్నారు.

Farmer Welfare | రైతుల సంక్షేమం..మహిళల అభివృద్ధే కాంగ్రెస్ ధ్యేయం : ఎమ్మెల్యే మదన్​ మోహన్​

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి, మహిళా సంఘాల అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తుందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు.

Urea Controversy | యూరియా పేరుతో రైతులను రెచ్చగొడితే ఊరుకునేది లేదు..

యూరియా పేరుతో రైతులను రెచ్చగొడితే ఊరుకునేది లేదని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు హెచ్చరించారు.

Farmer Seed Fairs | రైతు వేదికల్లో విత్తన మేళాలు.. ఇప్పటికే నార్లు పోసిన రైతులు

రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు అన్నదాతల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. సాగు విషయంలో ప్రణాళిక లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Urea Crisis | యూరియా కోసం రైతు ఆత్మహత్యాయత్నం..

ఖరీఫ్​ ప్రారంభమైనా యూరియా అందకపోవడంతో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన రాజంపేట మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది.