Tag: Telangana farmers

Rythu Bima Scheme | ‘రైతు బీమా’ ఎగ్గొట్టడానికి కుట్ర : జీవన్​రెడ్డి

రైతు బీమా పథకాన్ని ఎగ్గొట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని బీఆర్​ఎస్​ నాయకుడు, మాజీ మంత్రి జీవన్​రెడ్డి ఆరోపించారు.

Paddy Bonus | ఆ వడ్లకు మాత్రమే బోనస్​.. రైతులకు షాకిచ్చిన ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు షాక్​ ఇచ్చింది. ఏడు రకాల సన్నాలకు మాత్రమే బోనస్​ ఇస్తామని తెలిపింది.

Rythu Bharosa Funds | రైతులకు గుడ్​న్యూస్​.. 26న రైతు భరోసా విడుదల

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్​న్యూస్​ చెప్పింది. వానాకాలం సాగు సీజన్​కు సంబంధించిన రైతు భరోసా నిధులను ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు తెలిపింది.

Rythu Bharosa Funds | సచివాలయంలో రేపు అనధికారిక కేబినెట్ భేటీ.. అజెండా ఇదే!

రాష్ట్రంలో వ్యవసాయ సీజన్ ప్రారంభమైన తరుణంలో, రైతాంగ ప్రయోజనాలే లక్ష్యంగా ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది.

Rythu Bharosa Funds | అన్నదాతలకు గుడ్​న్యూస్​.. త్వరలో రైతు భరోసా

అన్నదాతలకు గుడ్​ న్యూస్​.. ఈ నెలాఖరులోగా రైతు భరోసా జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

Urea Supply | రైతు వేదికల్లో యూరియా పంపిణీ చేయాలి : సీఎం రేవంత్

ఎరువుల పంపిణీలో పారదర్శకత, వేగం పెంచేందుకు చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు.

Urea App Protest | యూరియా యాప్ రద్దు చేయాలని రాస్తారోకో..

యూరియా యాప్​ను రద్దు చేయాలని బీఆర్​ఎస్​నాయకులు రాస్తారాకో చేశారు.

Urea Stocks Nizamabad | యూరియా నిల్వలపై ఆందోళన వద్దు: ముత్యాల సునీల్ కుమార్

యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్​ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ ఒక…

Crop Diversification Delay | పంట మార్పిడిపై ప్రభుత్వం వీడియో.. ఆలస్యంగా చర్యలపై రైతుల ఆగ్రహం

పంట మార్పిడి చేయాలని ప్రభుత్వం వీడియో విడుదల చేసింది. ఆలస్యంగా చర్యలు చేపట్టారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Telangana Land Tax | త్వరలో భూములపై పన్ను : మంత్రి పొంగులేటి

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ భూములకు త్వరలో పన్ను విధిస్తామన్నారు.

Fake Cotton Seeds | భారీగా నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం

మల్కాజ్‌గిరి పోలీసులు నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

Quality Seeds Supply | రైతులకు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయాలి

రైతులకు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయాలని రైతు సంక్షేమ కమిషన్​ సభ్యుడు గంగాధర్​ పేర్కొన్నారు.