Tag: Telangana farmers
Rythu Bima Scheme | ‘రైతు బీమా’ ఎగ్గొట్టడానికి కుట్ర : జీవన్రెడ్డి
రైతు బీమా పథకాన్ని ఎగ్గొట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్రెడ్డి ఆరోపించారు.
Paddy Bonus | ఆ వడ్లకు మాత్రమే బోనస్.. రైతులకు షాకిచ్చిన ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు షాక్ ఇచ్చింది. ఏడు రకాల సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామని తెలిపింది.
Rythu Bharosa Funds | రైతులకు గుడ్న్యూస్.. 26న రైతు భరోసా విడుదల
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్న్యూస్ చెప్పింది. వానాకాలం సాగు సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధులను ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు తెలిపింది.
Rythu Bharosa Funds | సచివాలయంలో రేపు అనధికారిక కేబినెట్ భేటీ.. అజెండా ఇదే!
రాష్ట్రంలో వ్యవసాయ సీజన్ ప్రారంభమైన తరుణంలో, రైతాంగ ప్రయోజనాలే లక్ష్యంగా ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది.
Rythu Bharosa Funds | అన్నదాతలకు గుడ్న్యూస్.. త్వరలో రైతు భరోసా
అన్నదాతలకు గుడ్ న్యూస్.. ఈ నెలాఖరులోగా రైతు భరోసా జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
Urea Supply | రైతు వేదికల్లో యూరియా పంపిణీ చేయాలి : సీఎం రేవంత్
ఎరువుల పంపిణీలో పారదర్శకత, వేగం పెంచేందుకు చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు.
Urea App Protest | యూరియా యాప్ రద్దు చేయాలని రాస్తారోకో..
యూరియా యాప్ను రద్దు చేయాలని బీఆర్ఎస్నాయకులు రాస్తారాకో చేశారు.
Urea Stocks Nizamabad | యూరియా నిల్వలపై ఆందోళన వద్దు: ముత్యాల సునీల్ కుమార్
యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ ఒక…
Crop Diversification Delay | పంట మార్పిడిపై ప్రభుత్వం వీడియో.. ఆలస్యంగా చర్యలపై రైతుల ఆగ్రహం
పంట మార్పిడి చేయాలని ప్రభుత్వం వీడియో విడుదల చేసింది. ఆలస్యంగా చర్యలు చేపట్టారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Telangana Land Tax | త్వరలో భూములపై పన్ను : మంత్రి పొంగులేటి
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ భూములకు త్వరలో పన్ను విధిస్తామన్నారు.
Fake Cotton Seeds | భారీగా నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం
మల్కాజ్గిరి పోలీసులు నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
Quality Seeds Supply | రైతులకు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయాలి
రైతులకు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయాలని రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు గంగాధర్ పేర్కొన్నారు.