Shashi kiran Mottala
PRTU Committee | ఉపాధ్యాయుల సమస్కల పరిష్కారానికి కృషి..
ఉపాధ్యాయుల సమస్కల పరిష్కారానికి కృషి చేస్తామని పీఆర్టీయూ పెద్దకొడప్గల్ మండల అధ్యక్షుడు జగదీష్ అన్నారు.
Voter Enumeration Drive | అర్హులందరికీ ఓటు హక్కు ఉండేలా చూడాలి
అర్హులందరికీ ఓటుహక్కు తప్పిపోకుండా జాగ్రత్తలు పాటించాలని బీజేపీ జిల్లా అధ్యక్షడు నీలం చిన్నరాజులు పేర్కొన్నారు.
El Nino Preparedness | ఎల్నినోను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లాలోని అన్ని శాఖలు ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు.
Kamareddy Cash Theft | కామారెడ్డిలో ఘరానా మోసం.. డబ్బులు లెక్కపెట్టిస్తామని నగదు తస్కరణ
డబ్బులు లెక్కపెట్టిస్తామంటూ దుండగులు మోసం చేశారు. ఈ ఘటన కామారెడ్డి పట్టణంలో చోటు చేసుకుంది.
Kalyana Lakshmi Forgery | ‘కల్యాణలక్ష్మి’ కోసం సంతకాలు ఫోర్జరీ చేసిన ముగ్గురి అరెస్ట్
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
CP Sai Chaitanya | పోలీస్ ఇమేజ్ పెంచేలా పనిచేయాలి: సీపీ సాయిచైతన్య
పోలీసుల ఇమేజ్ను పెంచేవిధంగా శాఖలో సిబ్బంది విధులు నిర్వర్తించాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.
Podu Land | పోడు భూమిలో చెట్లు నాటిన అధికారులు.. పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం
పోడు భూమి కాపాడుకోవడానికి 15రోజులుగా అధికారుల చుట్టూ తిరిగి వేడుకున్నా ఫలితం లేకపోయింది.
Kamareddy Rain | కామారెడ్డిలో భారీ వర్షం.. రైతుల్లో ఆనందం
పట్టణంతో పాటు పాటు జిల్లా వ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తోంది.
Stock Market | రోజంతా ఒడిదుడుకులు.. స్వల్ప నష్టాల్లో ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ రోజంతా ఒడిదుడుకుల మధ్య సాగింది. చివరికి సెన్సెక్స్ 70 పాయింట్లు, నిఫ్టీ 10 పాయింట్ల నష్టంతో ముగిశాయి.
Panchayat Audit | అడ్డగోలుగా ‘ఆడిట్’..
గ్రామస్థాయి పాలనలో పారదర్శకత పెంచేందుకు, జీపీలకు వచ్చే గ్రాంట్ల పక్కదారి పట్టకుండే చూసే ‘ఆడిటింగ్’ మామూళ్లకు కేరాఫ్ అడ్రస్గా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Bodhan Municipality | బోధన్ మున్సిపాలిటీలో ఆర్డీ విచారణ.. నిధుల గోల్మాల్పై సర్వత్రా చర్చ
బోధన్ మున్సిపాలిటీలో మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ (ఆర్డీ) షాహిద్ మసూద్ మంగళవారం విచారణ చేపట్టారు.
Fee Reimbursement | ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే జిల్లావ్యాప్తంగా ఆందోళనలు
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి డిమాండ్ చేశారు.
Stock Market | నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు..
దేశీయ స్టాక్ మార్కెట్ స్వల్ప నష్టాల్లో సాగుతోంది. మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 110 పాయింట్లు, నిఫ్టీ 18 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.
Tirmalapur Gram Sabha | గంజాయి అమ్మకాలపై ఉక్కుపాదం.. తిర్మలాపూర్ జీపీలో తీర్మానాలు
తిర్మలాపూర్ గ్రామపంచాయతీలో పలు తీర్మానాలు చేశారు. నీటి వృథా చేసినా.. గంజాయి అమ్మినా భారీ జరిమానాలు విధిస్తామని పేర్కొన్నారు.
Gambling Raid | పేకాట స్థావరంపై చీతా ఫోర్స్ దాడి.. పలువురు అరెస్ట్
పేకాట స్థావరాలపై చీతా ఫోర్స్ వరుస దాడులకు పాల్పడుతోంది.