shashi kiran Mottala

Shashi kiran Mottala

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Follow:
1549 Articles

Bladder Stone Surgery | ఎల్లారెడ్డి ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స..యూరినరీ బ్లాడర్​ నుంచి 400 గ్రాముల రాయి తొలగింపు

ఎల్లారెడ్డిలోని వెంకటేశ్వర ఆస్పత్రిలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. రోగి యూరినరీ బ్లాడర్​ లో నుంచి 400 గ్రాముల రాయిని తొలగించారు.

Eagle Force | గంజాయిని సరఫరాపై ఈగల్​ ఫోర్స్​ ఉక్కుపాదం..ఏడాదిలో ఏడు టన్నుల గంజాయి స్వాధీనం

జిల్లావ్యాప్తంగా గంజాయి సరఫరాపై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం మోపుతోంది.

Prajavani Complaints | ప్రజావాణి ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి

ప్రజావాణి ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్​ భుజంగరావు పేర్కొన్నారు.

Vinayaka Temple Reconstruction | వినాయక ఆలయ పునర్నిర్మాణానికి విరాళం

పట్టణంలో స్వయంభువుగా వెలసిన వినాయక ఆలయ పునర్నిర్మాణానికి మున్నూరు కాపు ఫౌండేషన్‌ సభ్యులు విరాళం అందజేశారు.

Guru Bhakti Shramadan | శ్రమదానంతో గురుభక్తిని చాటుకున్న భక్తులు

ఆశ్రమ పొలంలో భక్తులు శ్రమదానంతో వరినాట్లు వేసి తమ గురుభక్తిని చాటుకున్నారు.

Handloom Workers Welfare | చేనేత కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తాం: గుజ్జ రాజేశ్వరి

జిల్లాలో చేనేత కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తామని సంఘం జిల్లా అధ్యక్షురాలు గుజ్జ రాజేశ్వరి పేర్కొన్నారు.

HYDRAA Commissioner | హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్‌ను తొలగించండి: హైకోర్టు ఆదేశం

అక్షరటుడే, వెబ్​డెస్క్: HYDRAA Commissioner | హైడ్రా (Hydraa) కమిషనర్ ఎవి రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన్ను హైడ్రా కమిషనర్…

Dharmendra Pradhan Resignation | బీజేపీకి దేశం ముఖ్యం.. పదవి కాదు.. అందుకే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా: దినేష్​ కులాచారి

బీజేపీలో పదవులు ముఖ్యం కాదని.. దేశం బాగుండడమే ముఖ్యమని పార్టీ నిజామాబాద్​ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి పేర్కొన్నారు.

Indian Stock Market | ఐదు రోజుల నష్టాలకు బ్రేక్.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు

దేశయ స్టాక్ మార్కెట్ ఐదు సెషన్ల తర్వాత లాభాల బాట పట్టింది. సెన్సెక్స్ 776 పాయింట్లు, నిఫ్టీ 228 పాయింట్లు పెరిగాయి.

Bellal GP Funds Misuse | జీపీలో నిధుల దుర్వినియోగంపై ప్రజావాణిలో ఫిర్యాదు

జీపీలో నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ బోధన్ మండలం బెల్లాల్​ జీపీ గ్రామస్తులు ఆరోపించారు.

Govt Junior College Facilities | విద్యార్థులున్నా వసతులు శూన్యం.. జూనియర్​ కళాశాలల్లో దీనస్థితి

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్​ కాలేజీలో వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

Anti Paper Leak Bill | లోక్​సభ ముందుకు.. యాంటీ పేపర్​ లీక్​ సవరణ బిల్లు

యాంటీ పేపర్​ లీక్​ బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్​సభలో ప్రవేశ పెట్టింది.

SRSP Dam Safety | మృత్యుసాగరం ఎస్సారెస్పీ.. నిఘా కరువుతో నిండు ప్రాణాలు బలి

ఉత్తర తెలంగాణకు వర ప్రదాయని అయిన శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్​ వద్ద భద్రత లేదు. దీంతో పర్యాటకులు నీటిలో దిగి ప్రాణాలు కోల్పోతున్నారు.

Jannapalli Sarpanch Fraud | ఆర్డీవో కార్యాలయం ఎదుట యువతి ఆందోళన.. సర్పంచ్​ మోసం చేశాడని ఫిర్యాదు

సర్పంచ్​ తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని ఓ యువతి ఆందోళనకు దిగింది.

Kargil Vijay Diwas Rally | ఏబీవీపీ ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ

కార్గిల్​ విజయ్​ దివస్​ సందర్భంగా నగరంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ నిర్వహించారు.