Srinivas Kolluri
Dichpalli Police | కువైట్లో శవాన్ని పూడ్చిన వ్యక్తి అరెస్ట్.. కామారెడ్డిలో పట్టుకున్న పోలీసులు
కువైట్లో మృతదేహాన్ని పూడ్చి పెట్టి భారత్కు వచ్చిన నిందితుడిని డిచ్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.
HMDA Ravinder Assets | హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ అక్రమాస్తులు మాములుగా లేవుగా..
హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ రవీందర్ అక్రమాస్తులు చూసి ఏసీబీ అధికారులు షాక్ అయ్యారు. కిలో బంగారం, 12 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
Mudragada Padmanabham | ముద్రగడ పద్మనాభం కన్నుమూత
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు.
HMDA Chief Engineer | హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ నివాసాల్లో ఏసీబీ సోదాలు
ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. పదవులను అడ్డు పెట్టుకొని భారీగా అక్రమాస్తులు కూడబెట్టిన అధికారుల భరతం పడుతున్నారు.
AE Caught by ACB | రూ.2 లక్షల లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఏఈ
పెద్దపల్లి మున్సిపల్ ఏఈ సతీష్ ఏసీబీకి చిక్కాడు. రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
Lulu Mall Gun Incident | లులు మాల్లో గన్ కలకలం.. కేసు నమోదు
కేపీహెచ్బీలో గల లులు మాల్లో గన్ కలకలం రేగింది. ఓ వ్యక్తి లైసెన్స్ ఉన్న గన్తో మాల్లోకి ప్రవేశించాడు.
SBI Funds IPO | ‘ఎస్బీఐ ఫండ్స్’ ఐపీవో ప్రారంభం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. మంగళవారం ప్రారంభమైన సబ్స్క్రిప్షన్ గురువారం వరకు కొనసాగనుంది.
S V Ramachandra Gowda | కర్ణాటక మాజీ మంత్రి మృతి
కర్ణాటక మాజీ మంత్రి రామచంద్ర గౌడ కన్నుమూశారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు.
Indian Stock Market | నష్టాల్లో దేశీయ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం ఒడిదుడుకుల మధ్య నష్టాలతో సాగుతోంది. ఉదయం 11.15 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 260 పాయింట్లు, నిఫ్టీ 70 పాయింట్ల…
Shabad Murder Case | రాజ్కుమార్ మృతదేహం తీసుకెళ్లని కుటుంబ సభ్యులు.. అనాథల అంత్యక్రియలు
షాబాద్ హత్యల కేసులో నిందితుడు రాజ్కుమార్ మృతదేహాన్ని తీసుకు వెళ్లడానికి కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీంతో మున్సిపల్ సిబ్బంది సహకారంతో పోలీసులు అంత్యక్రియలు చేశారు.
Ladki Bahin Scheme | మహారాష్ట్రలో లడ్కీ బహిన్ పథకం వివాదం.. 92 లక్షల లబ్ధిదారుల తొలగింపు
మహారాష్ట్రలో లడ్కీ బహిన్ పథకంలో 92 లక్షల లబ్ధిదారులను ప్రభుత్వం తొలగించింది. ఈ కేవైసీ అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది.
Telangana Weather | రేపటి నుంచి తగ్గనున్న ఎండలు
రాష్ట్రంలో రేపటి నుంచి ఎండలు తగ్గనున్నాయి. అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయి.
UAE Tankers | యూఏఈ ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ దాడి
హర్ముజ్ జలసంధిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన రెండు ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ దాడి చేసింది.
Trump on Hormuz | హర్ముజ్ జలసంధిలో నౌకలపై పన్ను.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్ముజ్ జలసంధి తమ ఆధీనంలో ఉందని, ఆ మార్గంలో వెళ్లే నౌకలు తమకు పన్ను…
Eatala Rajender | సీఎం రేవంత్రెడ్డి క్షమాపణ చెప్పాలి : ఎంపీ ఈటల రాజేందర్
ఎల్నినో నేపథ్యంలో కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోసి సాగునీరు ఇవ్వాలని ఎంపీ ఈటల రాజేందర్ కోరారు.