Tag: Andhra Pradesh

AO Srihari Murder | ఏవో శ్రీహరి హత్య కేసులో ఊహించని మలుపు… నిందితుడి కుటుంబంతో సహా ఆత్మహత్య

ఏపీలో సంచలనం సృష్టించిన ఏవో (AO) శ్రీహరి హత్య కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది.

Dowleswaram Barrage | ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు.. పనులకు శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు

రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న కూటమి ప్రభుత్వం, చారిత్రాత్మక ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ ఆధునీకరణ పనులను వేగవంతం చేసింది.

Pawan Kalyan Health | ముంబయిలో పవన్‌ కల్యాణ్‌కు భుజం ఆపరేషన్.. పరామర్శించిన సీఎం చంద్రబాబు

ముంబయిలో చికిత్స పొందుతున్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు.

AP MBBS Seats | మరో 100 ఎంబీబీఎస్ సీట్లకు ఎన్‌ఎంసీ గ్రీన్ సిగ్నల్

ఎన్‌ఎంసీ తాజా నిర్ణయం ప్రకారం కడప ప్రభుత్వ వైద్య కళాశాలకు అదనంగా 75 ఎంబీబీఎస్ సీట్లు, నెల్లూరులోని ఏసీఎస్‌ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాలకు మరో…

కుప్పంలో సరికొత్త ఈవీ ప్లాంట్ గ్రీన్ సిటీ ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వంతో ఈమోటరాడ్ ఒప్పందం

భారతదేశంలో ప్రముఖ ఎలక్ట్రిక్ సైకిల్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన ఈమోటరాడ్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పంలో సరికొత్త తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. కుప్పం…

Sand Smuggling | ఏపీ నుంచి ఇసుక అక్రమ రవాణా.. నలుగురు అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ముఠాను వైరా పోలీసులు పట్టుకున్నారు.

Andhra Pradesh | ఏపీని గంజాయి హబ్​గా మార్చారు : సీఎం చంద్రబాబు

గత ఐదేళ్లలో ఏపీ గంజాయి హబ్‌గా మారిందని, విద్వేషాలు పెరిగాయని సీఎం చంద్రబాబు విమర్శించారు.

YS Jagan | రాష్ట్రంలో రెడ్​ బుక్​ రాజ్యాంగం: వైఎస్​ జగన్​

ఏపీలో రెడ్​బుక్​ రాజ్యాంగం నడుస్తోందని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్​ ఆరోపించారు. తాడెపల్లిగూడెంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

Pawan Kalyan Health | వైద్య పరీక్షల కోసం ముంబయికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

కొంతకాలంగా తీవ్రమైన భుజం నొప్పితో బాధపడుతున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, చికిత్స కోసం ముంబయికి బయలుదేరారు.

Vangalapudi Anitha | గంజాయి సాగును అరికట్టాం : ఏపీ హోం మంత్రి అనిత

డ్రగ్స్ రహిత ఏపీ కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. రాష్ట్రంలో గంజాయి సాగును అరికట్టామని తెలిపారు.

Sai Krishna Lockup Death | సాయికృష్ణ లాకప్​డెత్​.. డెడ్​బాడీని మాయం చేసింది వారే..

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది.

 Kethireddy Dharna | కేతిరెడ్డి ధర్నా.. తాడిపత్రిలో ఉద్రిక్తత

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి శుక్రవారం ఉదయం ధర్నాకు దిగారు.