shashi kiran Mottala

Shashi kiran Mottala

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Follow:
1549 Articles

Bus Stand Theft Gang | కుటుంబం అంతా కలిసి చోరీలు.. ముఠా ఆట కట్టించిన పోలీసులు

బస్టాండ్​లో రద్దీగా ఉండే సమయాల్లో చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితులు అందరు ఒకే కుటుంబానికి చెందిన వారని తెలిపారు.

Lucky Draw Scam | లక్కీడ్రా ద్వారా భూమి అమ్మకానికి యత్నం.. కేసు నమోదు చేసిన పోలీసులు

లక్కీడ్రా ద్వారా భూమి విక్రయిస్తానని సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వ్యక్తిపై సదాశివనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Hotel Inspections | ఫాస్ట్​ఫుడ్​ సెంటర్లు, హోటళ్లపై మున్సిపల్​ అధికారుల దాడులు

బోధన్​ పట్టణంలోని పలు హోటళ్లు, ఫాస్ట్​ ఫుడ్​ సెంటర్లపై మున్సిపల్​ అధికారులు దాడులు చేశారు.

Telangana University Exams | తెయూ పరిధిలో వన్​టైం ఛాన్స్ డిగ్రీ పరీక్షలు ప్రారంభం

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో వన్​టైం ఛాన్స్​ డిగ్రీ పరీక్షలు ప్రారంభమయ్యాయని ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.

Basara DIG Review | నేరాల నియంత్రణకు కృషి చేయాలి : డీఐజీ భాస్కరన్​

నేరాల నియంత్రణ కోసం కృషి చేయాలని.. నిఘా వ్యవస్థను పటిష్టపర్చాలని బాసర జోన్​–2 డీఐజీ భాస్కరన్​ అన్నారు.

Tribal Development Telangana | గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి : మంత్రి సీతక్క

రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సీఎం రేవంత్​రెడ్డి కృషి చేస్తున్నారని జిల్లా ఇన్​ఛార్జి మంత్రి సీతక్క అన్నారు.

Kamareddy Junior College | కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నిధులు మంజూరు చేయాలి

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రూ.5 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని…

Kamareddy Damaged Bridges | భారీ వానొస్తే ఆగమే..! దెబ్బతిన్న వంతెనలకు మరమ్మతులు కరువు..

గతేడాది ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లాలో అనేక రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. వాటికి ఇప్పటికి శాశ్వత మరమ్మతులు చేయలేదు.

Bodhan Toddy Death | ఎక్సైజ్​ కార్యాలయం ఎదుట బాధితుల ఆందోళన

బోధన్ మండలం నర్సాపూర్ గేట్ వద్ద కల్లు దుకాణంలో ఓ వ్యక్తి కల్లు తాగి మృతి చెందగా.. కుటుంబీకులు ఆందోళన చేపట్టారు.

Kamareddy Police | నేరాల నియంత్రణలో ప్రజలే మా బలం: ఎస్పీ

పోలీసు-ప్రజల మధ్య సన్నిహిత సంబంధాలే నేరాల నివారణకు కీలకమని, ప్రజలే తమకు ప్రధాన బలమని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు.

Nizamabad Heavy Rain | దంచి కొట్టిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం!

నగరంలో వాన దంచి కొట్టింది. వానకాలం ప్రారంభమైన తర్వాత శుక్రవారం సాయంత్రం మోస్తారుగా వర్షం పడింది.

Lingapur | చిన్న కూతురే కొడుకై తండ్రి అంత్యక్రియలు నిర్వహణ

కామారెడ్డి మండలం లింగాపూర్ గ్రామంలో తండ్రికి కూతురు తలకొరివి పెట్టింది.

CMR Delivery Review | సీఎంఆర్ డెలివరీలు వేగవంతం చేయాలి..: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ డెలివరీలను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు.

Electric Bus Safety | ఎలక్ట్రిక్ బస్సుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం: ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోలమన్

ఎలక్ట్రిక్ బస్సుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని టీజీఎస్​ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోలమన్ అన్నారు.

Scanning Centre Fraud | స్కానింగ్​ సెంటర్​లో రూ.లక్షలు కాజేసిన ఉద్యోగులు.. ఒకరి అరెస్ట్​

స్కానింగ్​ సెంటర్​ యజమానిని మోసం చేసిన ఉద్యోగులు రూ.లక్షల్లో లూటీ చేశారు.