shashi kiran Mottala

Shashi kiran Mottala

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Follow:
1550 Articles

Kamareddy Excise Police | నాగావళి ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్ట్

కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో నాగావళి ఎక్స్‌ప్రెస్‌లో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేశారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు.

Pulse Polio | పల్స్ పోలియోను ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి

పల్స్ పోలియోను ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్​ అన్నారు.

Kalyana Lakshmi | కల్యాణ లక్ష్మి నిధులను పెంచాలి: అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్

రాష్ట్ర ప్రభుత్వం తులం బంగారం ఇవ్వకున్నా.. కనీసం కల్యాణ లక్ష్మి నగదునైనా పెంచాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ గుప్తా కోరారు.

School Admissions | ఫలించిన ఉపాధ్యాయుల కృషి.. ప్రభుత్వ పాఠశాలలో భారీగా అడ్మిషన్లు

పెద్దగొడప్​గల్​ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొత్తగా 113 విద్యార్థులు అడ్మిషన్లు పొందారు.

Siddapur Reservoir | సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులు వేగవంతం చేయాలి

వర్ని మండలం సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.

Kamareddy Moram Mining | పట్టపగలే దర్జాగా మొరం తవ్వకాలు.. పట్టించుకోని రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులు

కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని ఓ విలీన గ్రామంలో ప్రభుత్వ భూములు, చెరువులను ఆక్రమించి అక్రమ మొరం వ్యాపారం దర్జాగా సాగుతోంది.

SI Salute | కాంగ్రెస్ జెండాకు ఎస్సై సెల్యూట్..! ఆగహ్రం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ప్రశాంత్​ రెడ్డి..

కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో మంగళవారం జరిగిన ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. ఓ ఎస్సై కాంగ్రెస్​ పార్టీ జెండాకు సెల్యూట్​ చేశారంటూ…

Nizamabad Council Meeting | వాడీవేడిగా కౌన్సిల్ ​సమావేశం.. సమస్యలపై కార్పొరేటర్ల నిలదీత

నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్​ కార్యాలయంలో మంగళవారం మేయర్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు

Raghunandan Rao | కాంగ్రెస్ అధ్యక్షుడు కూర్చుంటే లేవలేరు : ఎంపీ రఘునందన్‌రావు

మెదక్​ ఎంపీ రఘునందన్​రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు యువ నాయకుడని, కాంగ్రెస్​ అధ్యక్షుడు కూర్చుంటే లేవలేరన్నారు.

Bheemgal Palle Davakhana | పల్లె దవాఖానకు జాగా కరువు.. నిధులున్నా నిర్మాణానికి నోచుకోని వైనం

ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'పల్లె దవాఖాన' పథకం భీమ్‌గల్ మండలంలో రెండడుగులు ముందుకు.. మూడు అడుగులు వెనక్కు అన్నట్లుగా సాగుతోంది.

Bodhan Co-option Election | ముగిసిన బోధన్​ కో ఆప్షన్​ సభ్యుల ఎన్నిక

బోధన్​ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో బోధన్ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియను మంగళవారం నిర్వహించారు.

Minority Women Sewing Machines | మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం: షబ్బీర్ అలీ

మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు.

Bodhan Co-option | బోధన్​ కో–ఆప్షన్​ ఎన్నికలను బహిష్కరించిన ఎంఐఎం, బీజేపీలు

బోధన్​ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక కార్యక్రమాన్ని నిర్వహించారు.

Vempalli Lorry Accident | వేంపల్లి బైపాస్ వద్ద లారీ బోల్తా.. ఒకరు మృతి

ముప్కాల్​ మండలంలోని వేంపల్లి గ్రామ శివారులోని బైపాస్ వద్ద మంగళవారం లారీ బోల్తా ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు.

Kamareddy SP | అంతర్రాష్ట్ర గంజాయి నిందితుల అరెస్టు..

ఇటీవల జాతీయ రహదారిపై పనస పండ్ల మాటున గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరో…