shashi kiran Mottala

Shashi kiran Mottala

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Follow:
1551 Articles

Shyama Prasad Mukherjee | దేశం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు డాక్టర్ శ్యామా ప్రసాద్

దేశ సమగ్రత కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ తెలిపారు.

ACB Raids | ఎక్సైజ్​ శాఖలో కలకలం.. సూపరింటెండెంట్​ ఇంట్లో ఏసీబీ సోదాలు..

నిజామాబాద్​ ఎక్సైజ్​ సూపరింటెండెంట్ ఇంట్లో ఏసీబీ సోదాలు కలకలం సృష్టించాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఆయనపై కేసు నమోదు అయింది.

Fake Seeds | నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపాలి: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి

ఖరీఫ్ సీజన్​ను దృష్టిలో పెట్టుకుని జిల్లాలో నకిలీ విత్తనాలు చెలామణి కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి తెలిపారు.

Natyamayuri Award | చిరుప్రాయంలోనే చిరస్థాయి కీర్తి.. ‘నాట్యమయూరి” అవార్డును రెండోసారి అందుకున్న ఆర్మూర్ చిన్నారులు

కళలకు కాణాచి అయిన రవీంద్ర భారతి వేదిక మరోసారి నృత్య ఝరులతో పులకించింది. చిన్నారులు శ్రీహర్షిత, శ్రీహిత "నాట్యమయూరి" పురస్కారాన్ని రెండోసారి అందుకుని అందరి…

Junaid Ali | అంతర్జాతీయ వేదికపై జిల్లా న్యాయవాదికి అరుదైన అవకాశం

అంతర్జాతీయ వేదికపై నిజామాబాద్​ న్యాయవాదికి అరుదైన అవకాశం లభించింది.

Kamareddy Journalists | మున్సిపాలిటీ అభివృద్ధిలో జర్నలిస్టులు భాగస్వామ్యం కావాలి

కామారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధిలో జర్నలిస్టులు సైతం భాగస్వామ్యం కావాలని మున్సిపల్ ఛైర్​పర్సన్​ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ అన్నారు.

Mallupet Accident | మల్లుపేట ప్రమాదస్థలాన్ని పరిశీలించిన నిజామాబాద్ సీపీ

సదాశివనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లుపేట చౌరస్తా వద్ద సోమవారం ఉదయం రెండు కార్లు ఢీకొని పలువురు గాయపడ్డారు. ఈ ప్రాంతాన్ని కామారెడ్డి ఇన్​ఛార్జి…

Urea Crisis | యూరియా కోసం రైతు ఆత్మహత్యాయత్నం..

ఖరీఫ్​ ప్రారంభమైనా యూరియా అందకపోవడంతో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన రాజంపేట మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది.

Congress Mandal Presidents | నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్​ మండలాధ్యక్షుల నియామకం

నిజామాబాద్​ జిల్లాలోని ఆర్మూర్​, బాల్కొండ, నిజామాబాద్​ రూరల్​, బోధన్​ నియోజకవర్గాల్లోని మండలాలకు కాంగ్రెస్​ అధ్యక్షులను అధిష్టానం నియమించింది.

Congress Presidents | రూరల్ నియోజకవర్గ మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు వీరే..

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులను ఎమ్మెల్యే డా. భూపతిరెడ్డి నియమించారు.

School Bandh | పాఠశాలల బంద్​కు పిలుపునిచ్చిన ఏబీవీపీ..

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల విద్య నిర్వీర్యమవుతోందని ఏబీవీపీ కన్నెర్ర చేసింది. దీనిని నిరసిస్తూ పాఠశాలల బంద్​కు పిలుపునిచ్చింది.

Gandhari School Buildings | శిథిలావస్థలో సర్కారు స్కూళ్లు.. భయందోళనలో విద్యార్థులు

​గాంధారి మండల కేంద్రంలోని పలు పాఠశాలలు శిథిలావస్థకు చేరాయి.

Mallupet Road Accident | జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీ.. పలువురికి గాయాలు..

ఓ కారు అదుపుతప్పి డివైడర్ పైనుంచి దూసుకెళ్లి అవతలి వైపు నుంచి వస్తున్న కారును బలంగా ఢీకొంది.

Crematorium Development | హౌజింగ్ బోర్డు హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి తొలగిన అడ్డంకులు

పట్టణంలోని హౌజింగ్ బోర్డు కాలనీలో ఉన్న హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి అడ్డంకులు తొలిగాయని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.

Sudarshan Reddy Visit | నగరంలో ప్రభుత్వ సలహాదారు విస్తృత పర్యటన..

ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం విస్తృతంగా పర్యటించారు.