shashi kiran Mottala

Shashi kiran Mottala

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Follow:
1552 Articles

Lingampet BJP | గుండెపోటుతో బీజేపీ సీనియర్​ నాయకుడు మృతి

లింగంపేట​ మండల కేంద్రంలో విషాదం నెలకొంది. బీజేపీ సీనియర్​ నాయకుడు ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మహారాజుల మురళి గుండెపోటుతో మృతి చెందారు.

Police Assistance | అర్ధరాత్రి వృద్ధురాలికి ఆసరాగా పోలీసులు

అర్ధరాత్రి చీకటిలో, దారితప్పిన ఓ తల్లికి సదాశివనగర్​ పోలీసులు అండగా నిలిచారు. సపర్యలు చేసి ధైర్యం చెప్పి ఇంటికి చేర్చారు.

Farmer Welfare | రైతు ప్రయోజనాలను కాపాడడమే ప్రభుత్వ ధ్యేయం: ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి

రైతాంగ ప్రయోజనాలను కాపాడడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి అన్నారు.

MLA Prashanth Reddy | మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గృహ నిర్బంధం

మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో గృహ నిర్బంధం (హౌస్ అరెస్ట్) చేశారు.

Brahmajivadi Bus | బ్రహ్మాజీవాడికి బస్సోచ్చింది.. ఊరంతా సంబరపడింది..

‘మన ఊరికి బస్సొచ్చిందట’ అనే ఒక్క మాటతో బ్రహ్మాజీవాడి గ్రామం మొత్తం మంగళవారం ఉదయం ఉప్పొంగిపోయింది.

Farmer Welfare | రైతుల సంక్షేమం..మహిళల అభివృద్ధే కాంగ్రెస్ ధ్యేయం : ఎమ్మెల్యే మదన్​ మోహన్​

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి, మహిళా సంఘాల అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తుందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు.

MP Arvind | ఫలించిన ఎంపీ అర్వింద్​ కృషి.. జగిత్యాల పట్టణానికి బైపాస్ రోడ్డు మంజూరు

ఎంపీ ధర్మపురి అర్వింద్ ​కృషి ఫలించింది. జగిత్యాల పట్టణానికి బైపాస్​ రోడ్డు మంజూరు చేస్తూ కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ ఆమోదం తెలిపారు.

HRA Hike | హెచ్ఆర్ఏ 4 శాతం పెంచాలి.. 8వ వేతన సంఘానికి ప్రతిపాదనలు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెంపు కసరత్తు వేగంగా జరుగుతోంది. హెచ్ఆర్ఏ పెంచి దానికి డీఏ అనుసంధానించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

Tractor Accident | ట్రాక్టర్ కింద గంటన్నరపాటు నరకయాతన.. స్థానికుల సమయస్ఫూర్తితో బయటపడ్డ వ్యక్తి

ట్రాక్టర్ ఇంజిన్ మీద పడటంతో ఎటూ కదల్లేని స్థితిలో ఓ వ్యక్తి గంటన్నర పాటు నరకయాతన అనుభవించాడు.

Stock Market Crash | స్టాక్ మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి.. రూ. 6 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు

దేశీయ స్టాక్ మార్కెట్ అమ్మకాల ఒత్తిడితో కుదేలయ్యింది. సెన్సెక్స్ 893 పాయింట్లు, నిఫ్టీ 278 పాయింట్లు కోల్పోయాయి.

Urea Controversy | యూరియా పేరుతో రైతులను రెచ్చగొడితే ఊరుకునేది లేదు..

యూరియా పేరుతో రైతులను రెచ్చగొడితే ఊరుకునేది లేదని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు హెచ్చరించారు.

Minor Driving | మైనర్​ డ్రైవింగ్​లో గాలిలో ప్రాణాలు.. పట్టించుకోని పోలీసులు, తల్లిదండ్రులు..

వయసేమో 16.. చేతిలో రూ.4 లక్షల ఖరీదైన స్పోర్ట్స్ బైక్. ఇంకేముంది రయ్ రయ్ అంటూ రోడ్లపై సర్కస్ ఫీట్లు.

SRSP Eco Tourism | ఎస్‌ఆర్‌ఎస్‌పీ బ్యాక్‌వాటర్ పరిధిలో ఎకో టూరిజం అభివృద్ధి..: స్థానిక యువతకు ప్రత్యేక శిక్షణ

తెలంగాణ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TG FDC) ఆధ్వర్యంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (SRSP) బ్యాక్‌వాటర్ పరిధిలో ఎకో టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి.

Jajala Surender Arrest | మాజీ ఎమ్మెల్యే జాజాల అరెస్ట్.. సాధారణ వ్యక్తిలా బైక్​పై వచ్చి నిరసన

యూరియా యాప్​ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తాడ్వాయి మండల కేంద్రంలో చేపట్టిన ధర్నా ఉద్రిక్తతలకు దారి తీసింది.

NEET Paper Leak | కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి: డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి

‘నీట్​’ పేపర్​ లీక్​కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డీసీసీ అధ్యక్షుడు నగేష్​ రెడ్డి డిమాండ్​ చేశారు.