Srinivas Kolluri
Kishan Reddy | ఒవైసీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆగ్రహం
అసదుద్దీన్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాస్పోర్ట్లు, పౌరసత్వంపై ఆయన వ్యాఖ్యలు చట్టపరంగా తప్పు అన్నారు.
Say No To Drugs | డ్రగ్స్తో జీవితాలను నాశనం చేసుకోవద్దు : భట్టి విక్రమార్క
డ్రగ్స్తో జీవితాలను నాశనం చేసుకోవద్దని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు.
Ayodhya Trust Corruption | అయోధ్య ట్రస్ట్లో వందల కోట్ల అవినీతి: ఎంపీ చామల
అయోధ్య రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ పేరుతో వందల కోట్ల అవినీతి జరిగిందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.
Ramakrishna Rao Appointed | ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు
ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుత సీఎస్ రామకృష్ణా రావును ప్రభుత్వం నియమించింది
Fee Reimbursement Pending | విద్యార్థులపై ఫీజు భారం.. సర్టిఫికెట్ల కోసం తిప్పలు
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉండటంతో కళాశాలలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు.
KTR Warning to Police | వారిని ఎవరూ కాపాడలేరు.. పోలీసులకు కేటీఆర్ వార్నింగ్
సీఎం రేవంత్రెడ్డి ఆరిపోయే దీపమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పరిగి నియోజకవర్గంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడారు.
Sai Krishna Lockup Death | సాయికృష్ణ లాకప్డెత్.. డెడ్బాడీని మాయం చేసింది వారే..
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది.
Yogi Adityanath | కాంగ్రెస్ దేశాన్ని ముక్కలు చేసింది : యూపీ సీఎం ఆదిత్యానాథ్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ దేశాన్ని కేవలం దోచుకోవడమే కాదు, ముక్కలు చేసిందని విమర్శించారు.
Draksharam Fire | ద్రాక్షారామ కూరగాయల మార్కెట్లో అగ్నిప్రమాదం.. రూ.2 కోట్ల ఆస్తి నష్టం
అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామ కూరగాయల మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 40కి పైగా దుకాణాలు కాలిపోయాయి.
Gold Man Surya Bhai | ఓల్డ్ సిటీ గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ అరెస్ట్
ఓల్డ్ సిటీ గోల్డ్ మ్యాన్గా పేరొందిన సూర్యాభాయ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Podu Farmers Protest | ఫారెస్ట్ అధికారులను అడ్డుకున్న పోడు రైతులు
అటవీ శాఖ అధికారులను పోడు రైతులు అడ్డుకున్నారు. ఈ ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో చోటు చేసుకుంది.
Bhadrachalam Temple | భద్రాచలం ఆలయానికి మహర్దశ.. 27న పనులకు శ్రీకారం
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు ఈ నెల 27న ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది.
Indiramma Housing | పది అంతస్తుల్లో ఇందిరమ్మ ఇళ్లు.. మంత్రి కీలక ప్రకటన
హైదరాబాద్ నగరం పరిధిలో పది అంతస్తులతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు.
ACB DA Case | ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. భారీగా అక్రమాస్తుల గుర్తింపు
కరీంనగర్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గుండేటి రాముపై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. జగిత్యాలలోని ఆయన ఇంట్లో సోదాలు చేశారు.
Revanth Reddy Comments | ఉద్యోగులు గంట అదనంగా పని చేయాలి : సీఎం రేవంత్రెడ్డి
ఉద్యోగులు రోజుకు ఒక గంట అదనంగా పని చేయాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు.