Tag: Nizamabad
Ekadashi | హిందూ సంప్రదాయంలో తొలి ఏకాదశికి ఎంతో ప్రాధాన్యత : ఎమ్మెల్యే ధన్పాల్
హిందూ సంప్రదాయంలో తొలి ఏకాదశికి ఎంతో ప్రాధాన్యత ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు.
KITW | కేఐటీడబ్ల్యూలో ‘ఏడబ్ల్యూఎస్ స్టూడెండ్ బిల్డర్ గ్రూప్’ ప్రారంభం
నగరంలోని కాకతీయ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థినుల సాంకేతిక నైపుణ్యాలను మరింత పెంచుకునే విధంగా ముందడుగు పడింది.
Bhoolakshmi Mata Bonalu | ఇందూరులో అంగరంగ వైభవంగా భూలక్ష్మి మాత బోనాలు
నగరంలోని వినాయక్ నగర్ భూలక్ష్మి మాత ఆలయంలో బోనాల పండుగ ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది.
Intermediate Education | ఆ జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలి.. విద్యార్థి సంఘాల డిమాండ్
నగరంలో అనుమతి లేకుండా కొనసాగుతున్న నారాయణ జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.
Nizamabad Handloom Society | చేనేత సంఘం అధ్యక్షురాలిగా రాజేశ్వరి ఎన్నిక
చేనేత సంఘం అధ్య క్షురాలిగా గుజ్జ రాజేశ్వరి ఎన్నికయ్యారు. నగరంలోని చేనేత సంఘం భవనంలో గురువారం ఎన్నికలు నిర్వహించారు.
BMS Foundation Day | కార్మిక సంక్షేమమే బీఎంఎస్ ధ్యేయం : ఎమ్మెల్యే ధన్పాల్
కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా బీఎంఎస్ను ప్రారంభించారని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు.
Rahul Gandhi Arrest Protest | రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ నాయకుల ధర్నా
జంతర్మంతర్ వద్ద రాహుల్గాంధీని అరెస్ట్ చేసినందుకు నిరసనగా జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు నిరసనలకు దిగారు.
Low Level Bridge | శ్రీనగర్లో లోలెవెల్ వంతెన నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయాలి
ప్రజలకు సౌకర్యంగా ఉండేలా నూతన వంతెన నిర్మాణానికి అవసరమైన అంచనాలను సిద్ధం చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సూచించారు.
TPCC Chief | పదేళ్ల బీఆర్ఎస్ అరాచక పాలనను ప్రజలు మరిచిపోలేదు : టీపీసీసీ చీఫ్
పదేళ్ల బీఆర్ఎస్ అరాచక పాలనను ప్రజలు మర్చిపోలేదని టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
Crop Bonus | అన్ని పంటలకు బోనస్ ప్రకటించాలి: అర్బన్ ఎమ్మెల్యే
వరితో పాటు ఇతర పంటలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ చెల్లించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు.
Child Abuse Case | బిడ్డపై బ్లేడ్తో దాడి చేసిన తండ్రి, సవతి తల్లి అరెస్ట్..
పోషించడం భారంగా భావించి సొంత కూతురినే కడతేర్చేందుకు తండ్రి, సవతి తల్లి కుట్ర పన్నారు. ఈ ఘటన బీర్కూర్ మండలంలో చోటు చేసుకుంది.
Electric Bus Breakdown | మొరాయించిన ఎలక్ట్రిక్ బస్సు.. ప్రయాణికుల అవస్థలు
కామారెడ్డి నుంచి నిజామాబాద్ వెళ్తున్న ఎలక్ట్రిక్ బస్సు టేక్రియాల్ శివారులో మధ్యలోనే ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.