Tag: Nizamabad

Ekadashi | హిందూ సంప్రదాయంలో తొలి ఏకాదశికి ఎంతో ప్రాధాన్యత : ఎమ్మెల్యే ధన్​పాల్​

హిందూ సంప్రదాయంలో తొలి ఏకాదశికి ఎంతో ప్రాధాన్యత ఉందని అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు.

KITW | కేఐటీడబ్ల్యూలో ‘ఏడబ్ల్యూఎస్​ స్టూడెండ్​ బిల్డర్​ గ్రూప్’​ ప్రారంభం

నగరంలోని కాకతీయ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థినుల సాంకేతిక నైపుణ్యాలను మరింత పెంచుకునే విధంగా ముందడుగు పడింది.

Bhoolakshmi Mata Bonalu | ఇందూరులో అంగరంగ వైభవంగా భూలక్ష్మి మాత బోనాలు

నగరంలోని వినాయక్​ నగర్‌ భూలక్ష్మి మాత ఆలయంలో బోనాల పండుగ ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది.

Intermediate Education | ఆ జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలి.. విద్యార్థి సంఘాల డిమాండ్

నగరంలో అనుమతి లేకుండా కొనసాగుతున్న నారాయణ జూనియర్​ కళాశాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్​ చేశాయి.

Nizamabad Handloom Society | చేనేత సంఘం అధ్యక్షురాలిగా రాజేశ్వరి ఎన్నిక

చేనేత సంఘం అధ్య క్షురాలిగా గుజ్జ రాజేశ్వరి ఎన్నికయ్యారు. నగరంలోని చేనేత సంఘం భవనంలో గురువారం ఎన్నికలు నిర్వహించారు.

BMS Foundation Day | కార్మిక సంక్షేమమే బీఎంఎస్ ధ్యేయం : ఎమ్మెల్యే ధన్​పాల్​

కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా బీఎంఎస్​ను ప్రారంభించారని ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ పేర్కొన్నారు.

Rahul Gandhi Arrest Protest | రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ నాయకుల ధర్నా

జంతర్​మంతర్​ వద్ద రాహుల్​గాంధీని అరెస్ట్​ చేసినందుకు నిరసనగా జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్​ నాయకులు నిరసనలకు దిగారు.

Low Level Bridge | శ్రీనగర్​లో లోలెవెల్​ వంతెన నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయాలి

ప్రజలకు సౌకర్యంగా ఉండేలా నూతన వంతెన నిర్మాణానికి అవసరమైన అంచనాలను సిద్ధం చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ సూచించారు.

TPCC Chief | పదేళ్ల బీఆర్​ఎస్​ అరాచక పాలనను ప్రజలు మరిచిపోలేదు : టీపీసీసీ చీఫ్​

పదేళ్ల బీఆర్ఎస్ అరాచక పాలనను ప్రజలు మర్చిపోలేదని టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్​ కుమార్​ గౌడ్ అన్నారు.

Crop Bonus | అన్ని పంటలకు బోనస్ ప్రకటించాలి: అర్బన్ ఎమ్మెల్యే

వరితో పాటు ఇతర పంటలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ చెల్లించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ గుప్తా డిమాండ్​ చేశారు.

Child Abuse Case | బిడ్డపై బ్లేడ్​తో దాడి చేసిన తండ్రి, సవతి తల్లి అరెస్ట్.​.

పోషించడం భారంగా భావించి సొంత కూతురినే కడతేర్చేందుకు తండ్రి, సవతి తల్లి కుట్ర పన్నారు. ఈ ఘటన బీర్కూర్​ మండలంలో చోటు చేసుకుంది.

Electric Bus Breakdown | మొరాయించిన ఎలక్ట్రిక్ బస్సు.. ప్రయాణికుల అవస్థలు

కామారెడ్డి నుంచి నిజామాబాద్ వెళ్తున్న ఎలక్ట్రిక్ బస్సు టేక్రియాల్ శివారులో మధ్యలోనే ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.